జమ్మికుంట రూరల్, అక్టోబర్ 13: నల్ల చట్టాలను తెచ్చి రైతులను చంపుతున్న బీజేపీకి ఓటేస్తే.. బాయి మోటర్ల కాడ మీటర్లు వస్తయని వర్ధన్నపేట్ ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్కొన్నారు. జమ్మికుంట మండల పరిధిలోని కోరపల్ల
జమ్మికుంట, అక్టోబర్ 13: ఆత్మగౌరవానికి అవకాశవాదానికి జరుగుతున్న హుజూరాబాద్ ఉప పోరులో పేదింటి బిడ్డ, తెలంగాణ ఉద్యమ నాయకుడు, టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలి
బోథ్ : అడవులను ప్రతీ ఒక్కరూ బాధ్యతగా సంరక్షించాలని బోథ్ అటవీ రేంజి అధికారి సత్యనారాయణ అన్నారు. బుధవారం మండలంలోని పిప్పల్ధరిలో అడవుల సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎఫ్ఎస్వో సుందర్ మాట్లాడుతూ.. �
లేకుంటే పోటీ నుంచి తప్పుకుంటవా? గ్యాస్ ధరలో రూ. 291 పన్నురాష్ట్ర సర్కారుదని రుజువు చేస్తవా? నిరూపిస్తే నేను రాజీనామా చేస్త.. లేకుంటే ఉప ఎన్నిక నుంచి వైదొలుగుతవా? నువ్వు చెప్పేది నిజమైతే చర్చకు వస్తవా..? జమ్మ�
దళిత వ్యతిరేక పార్టీకి గుణపాఠం చెబుతం బీసీ గణన ఎందుకు చేస్తలేరో చెప్పాలి దళితుల అభ్యున్నతి కోరే టీఆర్ఎస్కే మా మద్దతు ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం వీణవంక, అక్టోబర్12: దళితులపై ఆరాచకాలు, అకృత్�
ఉప్పల్ క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదానికి గురైన కారు బీజేపీ నాయకులదే.. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కమలాపూర్, అక్టోబర్ 12: మొన్న ఉప్పల్ క్రాస్రోడ్డు వద్ద ఆటోను ఢీకొట్టిన కారు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష
బీజేపీ, కాంగ్రెస్ రిమోట్ అక్కడే.. టీఆర్ఎస్ మన ఇంటి పార్టీ స్వార్థం కోసమే ఈటల రాజీనామా గెల్లు గెలిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని గ్రామాల్�
ప్రజలు సంతోషంగా ఉంటే ఆ పార్టీ ఓర్వడం లేదు మంత్రిగా ఈటల చేసిందేమీ లేదు గెల్లు సీనుకే ఓటెయ్యాలే మంత్రి కొప్పుల ఈశ్వర్ 8వ వార్డు మారుతీనగర్ కాలనీవాసులతో ఇష్టాగోష్ఠి జమ్మికుంట, అక్టోబర్ 12: ‘స్వరాష్ట్రంలో
ఊరూరా ఉప్పెనలా తరలివస్తున్న ప్రతిపక్ష నాయకులు, ప్రజలు హుజూరాబాద్లో మంత్రి హరీశ్రావు సమక్షంలో భారీ చేరికలు సీపీఐ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కౌన్సిల్ సభ్యుడు పొనగంటి సహా 300 మంది పార్టీలోకి.. గూడూరులో ఆహ్వ�
లక్షకుపైగా జరిగే లావాదేవీలను పరిశీలిస్తాం ఇతర నియోజకవర్గాల్లో ప్రచార ఖర్చులు లెకిస్తాం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఎన్నికల వ్యయాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష కార్పొరేషన్
జిల్లా వ్యాప్తంగా ఘనంగా సంబురాలు ఆడిపాడిన ఆడబిడ్డలు కమాన్చౌరస్తా, అక్టోబర్ 12: జిల్లా కేంద్రంలోని కిమ్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో మంగళవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. అధ్యాపకులు, విద్యార్థినులు
హుజూరాబాద్లో ఉప ఎన్నిక వేడి సెగలు పుటిస్తోంది. పార్టీలన్నీ గెలుపు కోసం ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి శాయశక్తులా కృషిచేస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. టీఆర్ఎ�
నీ స్వార్థం కోసం ఎన్నిక తెచ్చినవ్అవకాశవాద రాజకీయాలు చేస్తున్నవ్గెల్లు గెలిస్తే ప్రజలు బాగు పడుతరు..ఈటలకు ఓటేస్తే ఒక్కడే బాగుపడతడురైతుల ఉసురు పోసుకునే పార్టీ బీజేపీఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రా