కుట్రలు పన్ని దళితబంధును ఆపిన్రు ఉప ఎన్నికలో ఆ పార్టీని బొందపెట్టాలి గెల్లు శ్రీనివాస్నే గెలిపించాలి జమ్మికుంటలో మంత్రి హరీశ్రావు 300 మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు టీఆర్ఎస్లో చేరిక హమాలీ కార్మి�
అభివృద్ధిని పట్టించుకోని వ్యక్తికి మళ్లీ ఓటెందుకు? కోడ్ ముగిసిన వెంటనే యూనిట్లు గ్రౌండింగ్ చేసే బాధ్యత నాదే.. మా అంటే పది రోజులు ఆపుతరు ఆ తర్వాత ఏం చేస్తరు? దళిత బిడ్డలూ ఆందోళన వద్దు అర్హులందరికీ వర్తిం
దళితబంధును ఆపేందుకు ఆది నుంచీ బీజేపీ నేత రాజేందర్ కుటిలయత్నాలు జూలైలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి పరోక్ష ఫిర్యాదులు సెప్టెంబర్లో వెలుగు చూసిన ఈసీకి రాసిన లేఖ కాపీలు దళితబిడ్డల ఆగ్రహంతో తనకేమీ తెలియదం�
గెలిస్తే ఏం చేస్తవో చెప్పు రాజేందర్ మేము గెలిస్తే నువ్వు కట్టించని ఇండ్లు పూర్తి చేస్తం ఇంకో ఐదు వేల ఇండ్లిస్తం.. సొంత స్థలాల్లో కట్టిస్తం 57 ఏండ్లకే ఆసరా పెన్షన్ ఇస్తం హుజూరాబాద్ మండలంలో మంత్రి హరీశ్
బీజేపీవి నీచ రాజకీయాలు దళిత సమాజానికి తీరని ద్రోహం చేసింది దళితబంధు ఆపడంలో రాజకీయ కోణం ఉంది రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హుజూరాబాద్, అక్టోబర్ 18: ఎన్నికను అడ్డుపెట్టుకొని దళితబంధు పథకాన్�
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్ను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ నాయకులు ప్రజలకు వ�
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మానకొండూర్ మండలంలో తొమ్మిది గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం మానకొండూర్ రూరల్, అక్టోబర్ 18: ప్రతి గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు వరి �
క్యూ కడుతున్న వివిధ పార్టీల నాయకులు జమ్మికుంటలో కాంగ్రెస్ ఖాళీ 200 మంది సీనియర్ నాయకుల రాజీనామా నేడో.. రేపో.. మంత్రి హరీశ్ సమక్షంలో పార్టీలోకి..? జమ్మికుంట/ ఇల్లందకుంట/కమలాపూర్, అక్టోబర్ 18: కారు జోరు కొనస�
ఈటల గెలిస్తే బీజేపీకి లాభం గెల్లు గెలిస్తే నియోజకవర్గానికి ప్రయోజనం 90 శాతం ఓట్లు ఇస్తే మామిడాలపల్లిని దత్తత తీసుకుంట ఝూటా మాటలతో ఆగం కావద్దు వానకాలం పండిన ప్రతి గింజనూ కొంటం మంత్రి తన్నీరు హరీశ్రావు ట�
దయాదాక్షిణ్యాలు అసలే లేవుపదవులను స్వార్థ కోసం వాడుకున్నడుటీఆర్ఎస్ నిరుపేదల పార్టీగెల్లును గెలిపిస్తే మీ రుణం తీర్చుకుంటంపేదలందరికీ దళితబంధు వంటి పథకం కోసం సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నరుబండి సంజయ్