కమలాపూర్, అక్టోబర్ 17: ఓట్ల కోసం వచ్చే బీజేపీ నాయకులను నిలదీయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు. ఆదివారం వంగపల్లి, బత్తినివానిపల్లి, గోపాల్పూర్, శనిగరం, అంబాల గ్రామాల్లో పలు కులసంఘాల నాయ�
అధికారంలో ఉండి పని చేయని వ్యక్తి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏం చేస్తడు?ఇన్నాళ్లూ నియోజకవర్గాన్ని పట్టించుకున్నడా?రాజేందర్ను ఇంకా నమ్మితే మరింత వెనుకబాటుబీజేపీతో ప్రభుత్వరంగ సంస్థలన్నీ నిర్వీర్యంటీఆర్
ఇన్నేండ్ల పాలనలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చిందా..?ఉప ఎన్నికలో గుణపాఠం చెప్పాలిగెల్లు శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించాలిసంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్జమ్మికుంటలో టీఆర్ఎస్ యూత్ నాయకులతో సమావేశ
వీణవంక, అక్టోబర్ 16: టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గడపగడపకూ వివరించి ఓట్లు అభ్యర్థించాలని టీఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యులు, నాయకులకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. మండలం�
అరుదైన.. అందమైన పక్షి పాలపిట్ట పురాణాల్లోనూ ప్రస్తావన దసరా రోజు చూస్తే ఏడాదంతా మంచే జరుగుతుందనే విశ్వాసం ఐదు రాష్ర్టాలకు అధికారిక పక్షిగా గుర్తింపు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉనికి రక్షిస్తేనే మేలంటున్�
ఇల్లందకుంట, అక్టోబర్ 14: హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద�
నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు, క్రాకర్ షోవిజయవంతం చేయాలని మేయర్ వై సునీల్రావు పిలుపుకార్పొరేషన్, అక్టోబర్ 14: నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో శుక్రవారం బల్దియా ఆధ్వర్యంలో
నువ్వు చెప్పేది నిజమైతే చర్చకు ఎందుకు రాలేదు? 24గంటలు గడుస్తున్నా స్పందనేది? సమాధానం ఎందుకు చెప్పడం లేదు? పన్నుపై నీ మాటలన్నీ అబద్ధమేనా..? నీదంతా తప్పుడు ప్రచారమేనా..? ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నవ్? మండి�
జమ్మికుంట రూరల్, అక్టోబర్ 13: నల్ల చట్టాలను తెచ్చి రైతులను చంపుతున్న బీజేపీకి ఓటేస్తే.. బాయి మోటర్ల కాడ మీటర్లు వస్తయని వర్ధన్నపేట్ ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్కొన్నారు. జమ్మికుంట మండల పరిధిలోని కోరపల్ల
జమ్మికుంట, అక్టోబర్ 13: ఆత్మగౌరవానికి అవకాశవాదానికి జరుగుతున్న హుజూరాబాద్ ఉప పోరులో పేదింటి బిడ్డ, తెలంగాణ ఉద్యమ నాయకుడు, టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలి
బోథ్ : అడవులను ప్రతీ ఒక్కరూ బాధ్యతగా సంరక్షించాలని బోథ్ అటవీ రేంజి అధికారి సత్యనారాయణ అన్నారు. బుధవారం మండలంలోని పిప్పల్ధరిలో అడవుల సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎఫ్ఎస్వో సుందర్ మాట్లాడుతూ.. �