దళితబంధును ఆపేందుకు ఆది నుంచీ బీజేపీ నేత రాజేందర్ కుటిలయత్నాలు జూలైలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి పరోక్ష ఫిర్యాదులు సెప్టెంబర్లో వెలుగు చూసిన ఈసీకి రాసిన లేఖ కాపీలు దళితబిడ్డల ఆగ్రహంతో తనకేమీ తెలియదం�
గెలిస్తే ఏం చేస్తవో చెప్పు రాజేందర్ మేము గెలిస్తే నువ్వు కట్టించని ఇండ్లు పూర్తి చేస్తం ఇంకో ఐదు వేల ఇండ్లిస్తం.. సొంత స్థలాల్లో కట్టిస్తం 57 ఏండ్లకే ఆసరా పెన్షన్ ఇస్తం హుజూరాబాద్ మండలంలో మంత్రి హరీశ్
బీజేపీవి నీచ రాజకీయాలు దళిత సమాజానికి తీరని ద్రోహం చేసింది దళితబంధు ఆపడంలో రాజకీయ కోణం ఉంది రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హుజూరాబాద్, అక్టోబర్ 18: ఎన్నికను అడ్డుపెట్టుకొని దళితబంధు పథకాన్�
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్ను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ నాయకులు ప్రజలకు వ�
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మానకొండూర్ మండలంలో తొమ్మిది గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం మానకొండూర్ రూరల్, అక్టోబర్ 18: ప్రతి గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు వరి �
క్యూ కడుతున్న వివిధ పార్టీల నాయకులు జమ్మికుంటలో కాంగ్రెస్ ఖాళీ 200 మంది సీనియర్ నాయకుల రాజీనామా నేడో.. రేపో.. మంత్రి హరీశ్ సమక్షంలో పార్టీలోకి..? జమ్మికుంట/ ఇల్లందకుంట/కమలాపూర్, అక్టోబర్ 18: కారు జోరు కొనస�
ఈటల గెలిస్తే బీజేపీకి లాభం గెల్లు గెలిస్తే నియోజకవర్గానికి ప్రయోజనం 90 శాతం ఓట్లు ఇస్తే మామిడాలపల్లిని దత్తత తీసుకుంట ఝూటా మాటలతో ఆగం కావద్దు వానకాలం పండిన ప్రతి గింజనూ కొంటం మంత్రి తన్నీరు హరీశ్రావు ట�
దయాదాక్షిణ్యాలు అసలే లేవుపదవులను స్వార్థ కోసం వాడుకున్నడుటీఆర్ఎస్ నిరుపేదల పార్టీగెల్లును గెలిపిస్తే మీ రుణం తీర్చుకుంటంపేదలందరికీ దళితబంధు వంటి పథకం కోసం సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నరుబండి సంజయ్
జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రఘువీర్సింగ్‘నేనున్నా’ సంస్థ పదో వార్షికోత్సవ సంబురాలు ప్రారంభం జూలపల్లి, అక్టోబర్ 17: సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ ర�
యైటింక్లయిన్కాలనీ, అక్టోబర్ 17: గని ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ నాయకుడు కెంగర్ల మల్లయ్య హామీ ఇచ్చారు. ఆదివారం ఆర్జీ-2 పరిధిలోని
ఏం చేయాలో తెలియక ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నడుపెంచిన ధరలు తగ్గించిన తర్వాతే ఓట్లు అడగాలిరాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్జమ్మికుంట పట్టణంలో విస్తృత పర్యటనజమ్మికుంట రూరల్, అక్టోబర్ 17: బీజేపీ నేత ఈటలకు �
కమలాపూర్, అక్టోబర్ 17: ఓట్ల కోసం వచ్చే బీజేపీ నాయకులను నిలదీయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు. ఆదివారం వంగపల్లి, బత్తినివానిపల్లి, గోపాల్పూర్, శనిగరం, అంబాల గ్రామాల్లో పలు కులసంఘాల నాయ�