జులై 6న తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కరీమాబాదులో కురుమ కులస్తులు బోనాలను నిర్వహించనున్నట్లు బీరన్న దేవస్థాన కమిటీ అధ్యక్షులు కోరే కృష్ణ తెలిపారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని బోధన్ ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ సూచించారు. బోధన్ పట్టణంలోని ఆర్టీసీ డిపోకు వెళ్లే రహదారి పక్కన ఆయన సిబ్బందితో కలిసి పలు రకాల మొక్కలను సోమ
శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో 1999 2000 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం లక్ష్మీ నగర్లోని తారకరామ కళ్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
WARANGAL | కరీమాబాద్, మార్చి 29 : ప్రతీ విద్యార్థి జ్ఞాన తృష్టతో ఉన్నప్పుడే బావి భారత విజ్ఞాన శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. అండర్ రైల్వే గేట్ ప్రాంతం కరీమాబాదులో గల న్య�
Internation womens Day | నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. అలాగే నేటి సమాజంలో స్త్రీల పాత్ర చాలా కీలకంగా ఉందని మామునూరు నాలుగో బెటాలియన్ ఇంచార్జి కమాండెంట్ ఎం.ఐ. సురేష్ (అడిషనల్ కమాండెంట్) తెలియజేశారు.
Open House Programme | విద్యార్థులు తమ అభ్యాస ప్రక్రియను మెరుగుపరచడానికి అన్ని సబ్జెక్టుల్లో 105+ ప్రాజెక్ట్ నమూనాలను అభివృద్ధి చేశారు. వరంగల్ కరీమాబాద్లోని బ్రిలియంట్ హైస్కూల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగాను విద్�
ముఖ్యమంత్రి కేసీఆర్ గుడిసెవాసుల కల నెరవేర్చారని వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. జీవో 58, 59 ద్వారా మంజూరైన పట్టాలను శనివారం లెనిన్నగర్లోని గుడిసెవాసులకు అందజేశారు.
జిల్లాలో వరుసగా జరుగుతున్న చోరీలను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. విచారణను వేగవంతం చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసుల ఛేదనకు సాంకేతిక పరిజ్ఞానాన్నీ వినియోగిస్తున్న�
బాలిక కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. శుక్రవారం కిరాణా షాపునకు వెళ్లిన బాలిక కిడ్నాప్ కావడం కొద్దిసేపటి తర్వాత తప్పించుకుని ఇంటికి రావడం చర్చనీయశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కరీమాబాద్ కాశీకుం�
పాత కక్షలతో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. అడ్డు వచ్చిన మరో యువకుడిని తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులను వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలించారు. శనివారం అర్ధరాత్రి శంభునిపేట జంక్షన్లో చోట
వరంగల్ అండర్ రైల్వేగేట్ ప్రాంతంలో గొడవలు కామన్గా మారిపోయాయి. నిత్యం ఏదో పనిమీద వెళ్లిన తమ భర్తో.. లేక కుమారుడో క్షేమంగా ఇంటికి చేరేలా దీవించు దేవుడా అంటూ వేడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తమ తప్పు లే�
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. ఆదివారం 40వ డివిజన్లో రూ.50లక్షలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ మరుపల్ల రవితో కలిసి ఎమ్మెల్యే శంకుస�