కారేపల్లి మండలం మాణిక్యారంకు చెందిన ప్రముఖ వేద పండితుడు పంతంగి మాధవశర్మ ఇటివల కాలం చేశారు. ఆయన కుటుంబానికి మాణిక్యారంకు చెందిన తుళ్లూరి పురుషోత్తం, వీరభద్రం, భారతిరాణి 75 కేజీల బియ్యంతో పాటు ఇతర నిత్యావస�
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ జాతర హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ప్రతి ఏడాది విజయదశమి (దసరా)ను పురస్కరించుకుని ఇక్కడ ఐదు రోజుల పాటు అమ్మవారి జాతర
ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ తల్లి జాతర మూడో రోజు శనివారం జోరుగా కొనసాగుతుంది. జాతరకు జన తాకిడి విపరీతంగా పెరిగింది. రాత్రి సమయంలో జాతర చూడటానికి మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల ప్రజలు వేలాదిగా తరలి వస్తు�
Karepally | ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి(కారేపల్లి)మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కారేపల్లి గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ అదెర్ల స్రవంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటి
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండలం ఉసిరికాయలపల్లిలో గురువారం నుండి ప్రారంభమయ్యే కోట మైసమ్మ జాతర సందర్భంగా వివిధ మార్గాల్లో వాహన రాకపోకలకు దారి మళ్లింపు చేయడం జరిగిందన
కారేపల్లి మండల కేంద్రంలోని సింగరేణి గ్రామ పంచాయతీలో ఎస్సీ సామాజిక వర్గం జనాభా అధికంగా ఉందని, పంచాయతీలోని రెండు ఎంపీటీసీ స్థానాల్లో ఒకదానిని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించాలని కోరుతూ అంబేద్కర్ యువజన
తెలంగాణ రాష్ట్రంలో జరిగే అమ్మవారి జాతరలో మేడారం తర్వాత రెండవ పెద్దదిగా చెప్పుకునే కోటమైసమ్మ తల్లి మహా జాతర అక్టోబర్ 2 నుండి 7వ తేదీ వరకు నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఆద్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున
యూరియా కోసం ఎన్నడూ లేని విధంగా రైతులు అవస్ధలు పడుతున్నారని, దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణమని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేశ్, బంతు రాంబాబు అన్నారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలంలో స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ శుక్రవారం పర్యటించారు. ముందుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పేరెంట్స్, అధ్యాపకుల సమావేశానికి హ
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండలం విశ్వనాథపల్లి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకను నిర్వహించారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండలం చీమలపాడు ప్రభుత్వ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కేంద్రంలో చెడిపోయిన విద్యుత్ మోటార్కు మరమ్మతులు చేపించాలని స్థానిక ఎం ఎల్ హెచ్ పి కళ్యాణి, ఏఎ
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండలంలో గల పలు గ్రామాల్లో తాగునీటి చేతి పంపులు అలంకారప్రాయంగా మారాయి. గ్రామ పంచాయతీల్లో నిధులు లేక మరమ్మతులు చేపట్టకపోవడంతో చేతి బోర్ పంపులు న