ఖమ్మం జిల్లా సింగరేణి మండలం విశ్వనాథపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన హలావత్ తారా ఉష శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆ పార్టీ జిల్లా యువజన నాయకుడు ముత్యాల వెంకట అప్పారావ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించాలని ఆ పార్టీ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోత్ మంజుల మదన్ లాల్ పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన సింగరేణి గ్రామ పంచాయతీ
ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో కొనసాగుతున్న రెండో విడత నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఖమ్మం అదనపు కలెక్టర్ శ్రీజ గురువారం పరిశీలించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలు..
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల భవిత కేంద్రం నందు సమగ్ర శిక్షా అభియాన్, మండల విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మండల విద్యా వనరుల కేంద్రంలో ఏ�
మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో బుధవారం ఉదయం నుండి మొదలైంది. 41 గ్రామ పంచాయతీలకు గాను 11 క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్ధులనే గెలిపించాలని ఆ పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం ప్రజలను కోరారు. మంగళవారం కారేపల్లిలో మండల కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం కేసగాని ఉ�
లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్న వ్యాపారి నుండి మార్కెట్ ఫీజుతో పాటు జరిమానా వసూలు చేసినట్లు ఇల్లెందు మార్కెట్ కమిటీ కార్యదర్శి నరేశ్కుమార్ తెలిపారు. ఖమ్మంకు చెందిన కె.వెంకటరమణ అనే వ్యాపారి లె
సింగరేణి మండల పరిధిలోని బొక్కలతండా గ్రామానికి చెందిన అజ్మీర అజయ్ (25) తిరుమలాయపాలెం మండల కేంద్రంలో డెకరేషన్ పనులు చేస్తూ విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు.
కంకరతేలిన రహదారిపై నరకయాతన పడుతున్నామని ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ శనివారం రేగులగూడెం గ్రామ పంచాయతీ ప్రజలు అందోళనకు దిగారు. 2006లో ప్రధానమంత్రి సడక్ యోజన క్రింద..
స్థానిక సంస్థల ఎన్నికల విధులను పోలింగ్ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని ఖమ్మం జిల్లా సింగరేణి మండల ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ జయరాజు అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు..
సోషల్ మీడియా ద్వారా సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని కారేపల్లి ఎస్ఐ బి బి.గోపి హెచ్చరించారు. కారేపల్లి పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఆయన మాట్లా�
సింగరేణి మండలంలోని 41 గ్రామ పంచాయతీలకు సంబంధించి 41 సర్పంచ్, 356 వార్డు సభ్యులు నామినేషన్లు 13 కేంద్రాల్లో మాత్రమే స్వీకరించడం జరుగుతుందని సింగరేణి ఎంపీడీఓ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. సింగరేణి, అప్పాయ�
విద్యారంగ సమస్యల పరిష్కారానికి యూటీఎఫ్ నిరంతరం పోరాటాలు చేస్తుందని టీఎస్యూటీఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి బానోత్ రాందాస్ అన్నారు. గురువారం కారేపల్లి మండలం మాణిక్యారంలో జరిగిన యూటీఎఫ్ సమావేశం�