మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 17వ తేదీన జరిగే 35 పంచాయతీ సర్పంచుల ఎన్నికల్లో కారేపల్లి మండల వ్యాప్తంగా 19 గ్రామ పంచాయతీల్లో త్రిముఖ పోటీ అనివార్యమైంది. సింగరేణి మండలంలో 41 గ్రామ పంచాయతీల్లో
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని కొత్తతండా గ్రామ పంచాయతీ సర్పంచ్గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ధరావత్ మంగీలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ పంచాయతీ వ్యాప్తంగా 1,340 ఓట్లు ఉన్నాయి. బీ�
వివిధ ప్రాంతాల్లోని పేపర్ మిల్లులకు సుబాబుల్ లోడు లారీలు సింగరేణి (కారేపల్లి) మండలం మీదుగా నిత్యం వెళ్తుంటాయి. ఖమ్మం జిల్లా మండలాల్లో గల గ్రామాల నుండి వచ్చే పలు లారీలు అధిక లోడుతో అతివేగంగా వెళ్తున్నాయి
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి (శాంతినగర్) ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత ఆశ్రమ పాఠశాల నుండి ఆదివారం సాయంత్రం ఓ విద్యార్థి ఉపాధ్యాయుల అనుమతి లేకుండా బయటికి వెళ్లాడు. ద్విచక్ర వాహనదారు�
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం విశ్వనాథపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన హలావత్ తారా ఉష శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆ పార్టీ జిల్లా యువజన నాయకుడు ముత్యాల వెంకట అప్పారావ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించాలని ఆ పార్టీ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోత్ మంజుల మదన్ లాల్ పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన సింగరేణి గ్రామ పంచాయతీ
ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో కొనసాగుతున్న రెండో విడత నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఖమ్మం అదనపు కలెక్టర్ శ్రీజ గురువారం పరిశీలించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలు..
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల భవిత కేంద్రం నందు సమగ్ర శిక్షా అభియాన్, మండల విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మండల విద్యా వనరుల కేంద్రంలో ఏ�
మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో బుధవారం ఉదయం నుండి మొదలైంది. 41 గ్రామ పంచాయతీలకు గాను 11 క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్ధులనే గెలిపించాలని ఆ పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం ప్రజలను కోరారు. మంగళవారం కారేపల్లిలో మండల కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం కేసగాని ఉ�
లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్న వ్యాపారి నుండి మార్కెట్ ఫీజుతో పాటు జరిమానా వసూలు చేసినట్లు ఇల్లెందు మార్కెట్ కమిటీ కార్యదర్శి నరేశ్కుమార్ తెలిపారు. ఖమ్మంకు చెందిన కె.వెంకటరమణ అనే వ్యాపారి లె
సింగరేణి మండల పరిధిలోని బొక్కలతండా గ్రామానికి చెందిన అజ్మీర అజయ్ (25) తిరుమలాయపాలెం మండల కేంద్రంలో డెకరేషన్ పనులు చేస్తూ విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు.