పేదలకు ఉపాధిని దూరం చేసే వీబీ జీ రామ్ జీ ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం కారేపల్లి తాసీల్దార్ కార్యాలయం, ఎర్రబోడు, మాణిక్యారం, విశ్వనాధపల్లి, గాంధీనగర్, గాదెపాడు, చీ
రైతులకు యూరియా కొరత లేకుండా పంపిణీ చేయాలని ఏఐయూకేఎస్ సింగరేణి మండల కేంద్రంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) సింగరేణి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం తాసీల్దార్, ఏఓలకు రైతు సమస్యలపై వినతి పత్రాలను అంద�
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ తల్లి ఆలయం ప్రాంగణంలో ఏడాది కాల పరిమితితో టెంట్ సామను అద్దెకు ఇవ్వడానికి, కొబ్బరి చిప్పల పోగుకు వేలం పాటను ఈ నెల 29న నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థ�
కారేపల్లి మండల పరిధిలోని విశ్వనాధపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సుతారి మేస్త్రి చిత్తలూరి వీరయ్య కుటుంబ సభ్యులను వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ శుక్రవారం పరామర్శించారు. అదేవి�
విద్యుదాఘాతంతో పాడి బర్రె మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం గేటుకారేపల్లి సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. మేకలతండా గ్రామానికి చెందిన గుగులోత్ రవీందర్ కు చెందిన పాడి గేదె మేతకు గేటుకారేపల్లి హైస్కూల్
గత కొన్నేండ్లుగా మూతబడిన ప్రభుత్వ పాఠశాల తిరిగి ప్రారంభం కావడానికి సిద్ధమైంది. పాఠశాలకు విద్యార్థులు రాకపోవడంతో 2022లో ఆ పాఠశాల మూతబడింది. రాష్ట్ర ప్రభుత్వం మూతబడిన పాఠశాలలను మళ్లీ తెరిపించాలని ఆదేశాలు �
నకిలీ విత్తనాలు అరికట్టడం కోసం పోలీస్, వ్యవసాయ శాఖ సంయుక్త అధికారులతో ప్రభుత్వ ఏర్పాటు చేసిన మండల టాస్క్ ఫోర్స్ టీం శుక్రవారం కారేపల్లి మండలంలోని వివిధ విత్తన దుకాణాలను తనిఖీ చేశారు. కారేపల్లి ఎస్ఐ బైరు
అదృశ్యమైన వ్యక్తి శవమై తేలిన ఘటన కారేపల్లి మండలం పోలంపల్లిలో వెలుగుచూసింది. పోలంపల్లికి చెందిన అవివాహితుడు మూతి వీరభద్రం (43) అదే గ్రామంలోని వీరభద్ర స్వామి ఆలయంలో పూజారిగా పని చేస్తున్నాడు. 25 రోజుల క్రిత�
పాఠశాల వయస్సు గల ప్రతి చిన్నారి విద్యకు దూరం కాకుండా బడిబాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి పాఠశాలలో చేర్పించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. సింగరేణి మండల పరిధిలోగల విశ్వనాథపల�
ఎల్నినో ప్రభావం నేపథ్యంలో అధిక నీరు అవసరం ఉన్న వరి, మిరప వంటి పంటలకు బదులుగా నూనె గింజలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని వైరా ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ రైతులకు సూచించారు. గుర
సింగరేణిలో హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సింగరేణి సర్పంచ్ మేదరి వీరప్రతాఫ్(టోనీ) వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్ కు వినతిపత్రం అందజేశారు. గురువారం ఎమ్మెల్యేను కలిసిన సర్�
కారేపల్లి మండలంలో అధికార పార్టీ ముసుగులో ఎమ్మెల్యే అనుచరులమంటూ మట్టి అక్రమ తోలకాల దందా చేయడమే కాకుండా అడ్డు చెప్పిన అధికారులపై దౌర్జన్యానికి పాల్పడడాన్ని సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన �
కారేపల్లి మండల పరిధిలోని విశ్వనాధపల్లి గ్రామానికి చెందిన సుతారి మేస్త్రి చిత్తులూరి వీరయ్య(48) బుధవారం ఉదయం, కొమ్ముగూడెం గ్రామానికి చెందిన తాపీ మేస్త్రి మోకాళ్ల బుచ్చి రాములు(50) మంగళవారం రాత్రి ఖమ్మంలోన
కారేపల్లి మండల కేంద్రమైన కారేపల్లిలో రైల్వే డబ్లింగ్లో భూములు కోల్పోతున్న వారందరికీ గ్రామ సభలో ప్రకటించిన విధంగా పరిహారాన్ని చెల్లించాలని నిర్వాసిత బాధితులు సాదిక్ అలీ- రాహద్ బేగం దంపతులు డిమాండ్ చే�
విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ సంస్ధలను తాకట్టు పెట్టి అప్ప్పుతీసుకోవడానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు విమర్శించారు. కారేప�