సికింద్రాబాద్-మణుగూరు సూపర్ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (12745) రైలుకు బుధవారం నుండి కారేపల్లి రైల్వే స్టేషన్లో నిలుపుదలను పునరుద్ధరిస్తూ రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మణుగూరు నుండి సికింద్రాబాద్కు �
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని కోమట్లగూడెం గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచ్ ఎ.జయసుధ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. �
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాదెపాడు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాచేపల్లి కృష్ణారెడ్డి(60) బుధవారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు. ఉదయం నుండి చాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు..
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలం పోలంపల్లి గ్రామ పంచాయతీలో ఇటీవల కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్ దారావత్ హేమలత, ఆమె భర్త, మిషన్ భగీరథ ఏఈ ధరావత్ బాలాజీతోపాటు మరికొంత మంది కలిసి ఆదివాసి గిర�
కారేపల్లి : విద్యాభివృద్ధికి ప్రజాప్రతినిధులు బాసటగా నిలవాలని పూర్వ విద్యార్ధుల సంక్షేమ సంఘం నాయకులు కోరారు. శుక్రవారం కారేపల్లి మండలం బాజుమల్లాయిగూడెం (Bajumallaigudem) హైస్కూల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లక�
మన సంస్కృతీ సాంప్రదాయాలను భావితరాలకు అందించాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని ఆయన స్వగ్రామం టేకులగూడెంలో..
ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సింగరేణి మండల పరిధిలోని పాటిమీద గుంపు, బాజుమల్లాయిగూడెంలో గల అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం గర్భిణీలకు సీమంతాలు చేశారు. అలాగే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలను ని�
Admissions | ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కారేపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల/కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ప్రిన్సిపాల్ ధార�
ఉత్తమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీఆర్ఓ దూదిపాళ్ల విజయ్ కుమార్ అన్నారు. కారేపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో బుధవారం నిర్వహించిన సైన్స్ టీచర�
సింగరేణి (కారేపల్లి) మండల నూతన ప్రెస్ క్లబ్ కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ దేవాలయ ప్రాంగణంలో సీనియర్ జర్నలిస్ట్ దమ్మాలపాటి కృష్ణ ఎన్నికల అధికారిగా �
ప్రజా సేవ, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పలువురు ఉన్నత విద్యావంతులు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులుగా నిలిచి గెలిచారు. చదువుల్లో రాణించిన వారు రాజకీయ పరీక్షల్లో
కారేపల్లి మండలం సీతారాంపురం గ్రామ పంచాయతీలో విధుల్లో ఉన్న వర్కర్ బచ్చల దశరథపై మంగళవారం దాడి జరిగింది. సీతారాంపురం గ్రామ పంచాయతీలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తికి బ
కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం పేదలకు ఉపాధి దూరం చేస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు కొండబోయిన నాగేశ్వరరావు అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చడాన్ని నిరసి�
ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కారేపల్లి మండలంలో స్వతంత్ర అభ్యర్థిగా ఏకగ్రీవమైన బోటితండా సర్పంచ్ భూక్య తులసీరామ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తులసీరామ్ సోమవారం గ్రామ పంచాయతీ సర్పంచ్గా ప్రమ�