పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా ప్రభుత్వం లక్షలాది రూపాయలు హరితహారం పేరుతో ఖర్చు చేస్తుంటే మరొకవైపు ఎలాంటి అనుమతులు లేకుండా పాఠశాల ఆవరణలో ఉన్న చెట్లను తొలగిస్తున్న వైనం ఇది. చెట్లు తొలగించాలంటే అటవీ శాఖ అన�
విద్యార్థులు పరీక్షలంటే ఎటువంటి ఆందోళన, భయపడాల్సిన అవసరం లేదని ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ సోహెల్ అహ్మద్ అన్నారు. కారేపల్లి మండల కేంద్రంలో గల తెలంగాణ మోడల్ పాఠశాలలో బుధవారం ఇంటర్, పదో తరగతి వి�
దేశంలోని సమస్త ప్రజల హక్కులపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దాడి చేస్తుందని సింగరేణి మండల సీఐటీయూ కార్యదర్శి కె.నరేంద్ర, ఖమ్మం జిల్లా ఏఐకేఎంఎస్ కార్యదర్శి వై.ప్రకాశ్, పీవైఎల్ రాష్ట్ర నాయకుడు భూక్యా శివనాయ�
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల తెలంగాణ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థినులు రాష్ట్రస్థాయి యూత్ వాలీబాల్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వాలీబాల్..
కారేపల్లి మండల పరిధిలోని రేలకాయలపల్లి సమీకృత గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో సోమవారం మొట్లగూడెం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు వైద్య సిబ్బంది..
ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల పరిధిలోని లింగం బంజరలో గల శ్రీ రామలింగేశ్వర స్వామి (శివాలయం) గుడి స్థలంపై శనివారం దేవాదాయ, రెవెన్యూ, గ్రామ పంచాయతీ శాఖ అధికారులు విచారణ నిర్వహించారు. స్థానిక శివాలయం
తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఫోన్ టాపింగ్ పేరుతో దుర్మార్గపు రేవంత్ రెడ్డి నాయత్వoలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచక చర్యలకు వ్యతిరేకం�
లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని హౌసింగ్ కార్పొరేషన్ డీఈఈ సాయిరామ్ రెడ్డి సూచించారు. కారేపల్లి మండలంలోని ఇందిరమ్మ ఇండ్ల పోస్ట్ ఫ్యాక్టో వెరిఫికేషన్ ను
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్ బస్టాండ్ సెంటర్లో లారీ-స్కూటీ ఢీకొని పోస్టల్ ఉద్యోగికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్ర
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో గల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో సీఎం కప్- 2026 క్రీడా పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు కొన
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని బాజుమల్లాయిగూడెం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల మధ్య అంతర్గత లొల్లి చిలికి చిలికి గాలి వానలా మారుతుంది. పాఠశాలలో ఏడుగురు పురుష, ముగ్గురు మహిళా ఉపాధ�
కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.విజయకుమారి ఖమ్మం జిల్లా పరీక్షల కమిటీ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఇంటర్ బోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల వాసి పొలంపల్లి గ్రామానికి చెందిన బానోత్ దశరథ్కు బెస్ట్ సోల్జర్ అవార్డు లభించింది. గల 17 సంవత్సరాలుగా భారత సైన్యంలో సేవలందిస్తున్న దశరథ్ విధి నిర్వహణలో చూపిన క్రమశిక్షణ, ధ�
కారేపల్లి మండలానికి చెందిన అధికారులు, ఉపాధ్యాయులు తమ రంగంలో ఉత్తమ సేవలు అందించినందుకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉన్నతాధికారుల చేతుల మీదుగా ఉత్తమ అవార్డులు అందుకున్నారు. కారేపల్లి పోలీస్ స్టేషన్లో �