ఎల్నినో ప్రభావం నేపథ్యంలో అధిక నీరు అవసరం ఉన్న వరి, మిరప వంటి పంటలకు బదులుగా నూనె గింజలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని వైరా ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ రైతులకు సూచించారు. గుర
సింగరేణిలో హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సింగరేణి సర్పంచ్ మేదరి వీరప్రతాఫ్(టోనీ) వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్ కు వినతిపత్రం అందజేశారు. గురువారం ఎమ్మెల్యేను కలిసిన సర్�
కారేపల్లి మండలంలో అధికార పార్టీ ముసుగులో ఎమ్మెల్యే అనుచరులమంటూ మట్టి అక్రమ తోలకాల దందా చేయడమే కాకుండా అడ్డు చెప్పిన అధికారులపై దౌర్జన్యానికి పాల్పడడాన్ని సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన �
కారేపల్లి మండల పరిధిలోని విశ్వనాధపల్లి గ్రామానికి చెందిన సుతారి మేస్త్రి చిత్తులూరి వీరయ్య(48) బుధవారం ఉదయం, కొమ్ముగూడెం గ్రామానికి చెందిన తాపీ మేస్త్రి మోకాళ్ల బుచ్చి రాములు(50) మంగళవారం రాత్రి ఖమ్మంలోన
కారేపల్లి మండల కేంద్రమైన కారేపల్లిలో రైల్వే డబ్లింగ్లో భూములు కోల్పోతున్న వారందరికీ గ్రామ సభలో ప్రకటించిన విధంగా పరిహారాన్ని చెల్లించాలని నిర్వాసిత బాధితులు సాదిక్ అలీ- రాహద్ బేగం దంపతులు డిమాండ్ చే�
విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ సంస్ధలను తాకట్టు పెట్టి అప్ప్పుతీసుకోవడానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు విమర్శించారు. కారేప�
గత సంవత్సరం వానాకాలంలో 14 ప్రాంతాల్లో రోడ్లు, లో లెవెల్ బ్రిడ్జిలు, అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలపై వరద నీళ్లు ప్రవహించడం గుర్తించడం జరిగిందని కారేపల్లి ఇన్చార్జి ఎంపీడీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్ తెలి�
ఈ నెలలో చేపట్టనున్న బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా భాగస్వాములై విజయవంతం చేయాలని ఆ పార్టీ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోతు మనిషా లక్ష్మి పిలుపునిచ్చారు. సింగరేణి మండలంలో సోమవా
త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ (ఈద్-ఉల్-అజ్ఞా) పండుగను కారేపల్లి మండల వ్యాప్తంగా గురువారం ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గా మైదానం వద్దకు ముస్లింలు భారీ సంఖ్యలో
కారేపల్లి మండలం తులిశ్యాతండాలో నిర్మిస్తున్న శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి గుడిపుడి వెంకట్రావమ్మ టస్ట్ర్ చైర్మన్ గుడిపుడి తిరుమలరావు గురువారం రూ.10,016/` ను వితరణగా అందించారు. గేటుకారేపల్లిలో..
కారేపల్లి సోసైటీ ఆధ్వర్యంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పట్టుదలతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ద్వారా రైతుకు మద్దతు ధర కల్పించడం జరిగిందని కారేపల్లి సోసైటీ చైర్మన్ దుగ్గ�
దూపదీప నైవేద్యం పథకం(డీడీఎన్) పరిధిలోని ఆలయాల్లో బుధవారం అధికారులు సోషల్ ఆడిట్ నిర్వహించారు. ప్రత్యేక సోషల్ ఆడిట్ బృందం కారేపల్లి మండలంలోని డీడీఎన్ దేవాలయాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. దేవ
వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ మరణించినా ప్రజా సేవతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని మాజీ జడ్పీటీసీ ఉన్నం వీరేందర్, వాంకుడోత్ జగన్, బీఆర్ఎస్ మైనార్టీ ఖమ్మం జిల్లా నాయకుడు షేక్ గౌసుద్దీన్ �
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో మంగళవారం వడదెబ్బతో ఇద్దరు గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లు మృతి చెందారు. దుబ్బ తండా గ్రామ పంచాయతీకి చెందిన బానోత్ రమేశ్ (39) డోర్నకల్ వెళ్లి తిరిగి వస్తూ పుల్లూరు గ్రామ సమ�