సీతారామ ప్రాజెక్టు ద్వారా సింగరేణి మండలానికి నీళ్లు ఇప్పించాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సింగరేణి మండల ప్రజావాణిలో సోమవారం తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందించారు. స్వాతంత్య్రం వచ�
పేద గిరిజన బిడ్డలకు పౌష్టికాహారంతో కూడిన భోజనంతో పాటు ప్రమాణాలతో కూడిన విద్యను అందించి వారిని తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యం కొందరి అక్రమార్కుల వక్ర బుద్ధులతో నీరుగారుతోంది. ఏ రాష్ట్రంలో లేని విధంగ�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని కారేపల్లి ఎంఈఓ జయరాజు పిలుపునిచ్చారు. మండల పరిధిలోని బొక్కలతండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం 5వ త�
పాలకులను ప్రశ్నించే గొంతుకలపై బీజేపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ సింగరేణి మండల కార్యదర్శి గుమ్మడి సందీప్, ఖమ్మం డివిజన్ కార్యవర్గ సభ్యుడు గుగులోతు తేజ నాయక్ విమర్శించారు. గురు�
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం ద్వారానే విద్యార్ధుల ప్రవేశాల నమోదు పెరుగుతుందని ఖమ్మం జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి(ఏఎంఓ) పెసర ప్రభాకర్ రెడ్డి అన్నారు. కారేపల్లి మండలం ప్రాథమికోన్�
కారేపల్లి మండల పరిధిలోని బజ్జాతండా గ్రామ పంచాయతీలో ఆర్ అండ్ బి రోడ్డు నుండి స్మశాన వాటిక వరకు నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను స్థానిక సర్పంచ్ వాంకుడోత్ హనుమంతరావు గురువారం ప్రారంభించారు. ఈ కార�
కారేపల్లి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన 108 వాహనాన్ని జీవీకే గ్రీన్ హెల్త్ సర్వీసెస్ క్వాలిటీ కంట్రోల్ ఆడిటింగ్ అధికారి వెంకటేశ్వర్లు బుధవారం తనిఖీ చేశారు. అంబులెన్స్ లోన
చెరువుల్లో పూడిక మట్టిని రైతులు తమ పొలాలకు తరలించుకుని సద్వినియోగం చేసుకోవాలని నీటి పారుదల శాఖ డీఈ బి.వెంకట్ నాయక్ సూచించారు. కారేపల్లి మండల కేంద్రంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని పలు ప�
గత పదేండ్లుగా గ్రామ పంచాయతీకి రావాల్సిన బకాయిలు ఉండడం వల్ల కారేపల్లి వారాంతపు సంత నిర్వహణను నిలిపి వేస్తున్నట్లు సింగరేణి గ్రామ పంచాయతీ కార్యదర్శి నెహ్రూ..
సింగరేణి మండలం విజేత మండల మహిళా సమాఖ్య పరిధిలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇచ్చిన రుణాల్లో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చాలని ఐద్వా ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మెరుగు రమణ, బండి పద్మ, మండల కార్యదర్�
కార్మికుల కష్టాన్ని కార్పొరేట్లకు దోచి పెట్టడానికే మోదీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ లను తెచ్చిందని సీఐటీయూ కారేపల్లి మండల కన్వీనర్ కే.నరేంద్ర అన్నారు. సోమవారం కారేపల్లిలోని హమ�
సింగరేణి మండలం రేగులగూడెం గ్రామ పంచాయతీ చీమలవారిగూడెంలో సోమవారం సీసీ రోడ్ల నిర్మాణ పనులను సర్పంచ్ ఈసం మోతీ వీరస్వామి, సంత ఆలయ కమిటీ మాజీ చైర్మన్ అడ్డగోడ ఐలయ్య ప్రారంభిచారు. రేగులగూడెం గ్రామ పంచాయతీ అభి
డోర్నకల్- భద్రాచలం రోడ్ రైల్వే లైన్ డబ్లింగ్ పనుల కోసం భూ సేకరణ చేసిన భూములకు రేటు విషయంలో చర్చించేందుకు ఖమ్మం జిల్లా భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి సింగరేణి గ్రామానికి చెందిన భూ నిర్వాసిత
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నాయని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఖమ్మం జిల్లా నాయకుడు కమ్మకోమటి నాగేశ్వరరావు విమర్శించారు. శుక్రవారం కారేపల్లి మండలం పేరుపల్లిలో జరిగిన రైతు
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సింగరేణి మండల వ్యాప్తంగా 41 గ్రామ పంచాయతీలో గురువారం నిర్వహించిన గ్రామ సభలలో పలు సమస్యలపై ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు. గతంలో ఏర్పాటు చేసిన