కారేపల్లి మండల పరిధిలోని సూర్యతండా, అప్పయగూడెం రైల్వే గేటు పనులు ప్రారంభించి పది రోజులు కావస్తున్నా ఆ పనులు మాత్రం పూర్తి కావడం లేదు. దీంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతూ రోజులు గడుపుతున్నారు. పనులు ప్�
ప్రభుత్వాలు పథకాలను ప్రవేశపెట్టడం ఒక ఎత్తు అయితే, వాటిని ప్రజలు బాధ్యతగా స్వీకరించినప్పుడు అద్భుతాలు ఎలా జరుగుతాయో చెప్పడానికి కారేపల్లి మండలం రామలింగాపురం (కారేపల్లి క్రాస్ రోడ్)లోని ఈ ఘటనే నిదర్శనం.
తెలంగాణ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్ అండ్ సీడ్ డీలర్ల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా సోమవారం సింగరేణి మండలంలో ఎరువుల దుకాణాల బంద్ విజయవంతమైంది. ఎరువుల సరఫరాలో రవాణా చార్జీల భారం డీలర�
ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన సింగరేణి మండల పరిధిలోని పేరుపల్లెలో సోమవారం చోటుచేసుకుంది. పేరుపల్లి గ్రామానికి చెందిన బచ్చలకూరి వెంకన్న, మంజు దంపతుల కుమారుడు దీపక్ శ్రీనాథ్..
రాత్రుల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న దొంగను ఖమ్మం సిసిఎస్, కారేపల్లి పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్ కు తరలించినట్లు కారేపల్లి ఎస్ఐ గోపి తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ల�
బీఆర్ఎస్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని శుక్రవారం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా నర్సంపేటలో ఆర్ట�
కారేపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంటున్న వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ము, డబ్బులు రాత్రికి రాత్రే దొంగలు మాయం చేస్తారేమోనని భయంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్త�
ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల కేంద్రంలో గల మండల విద్యా వనరుల కార్యాలయ భవన మరమ్మతులు నాసిరకం పనులకు నిదర్శనంగా నిలుస్తుంది. పంచాయతీ రాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే కా�
సింగరేణి(కారేపల్లి) మండల పరిధిలోని బీక్యాతండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేసి పదవీ విరమణ పొందిన కర్నాటి సువర్ణను పూర్వ, ప్రస్తుత విద్యార్థులు, గ్రామస్తులు శుక్రవారం ఘనంగా సన్మానించ
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల వైఎస్ఎన్ గార్డెన్ లో గురువారం ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి కె.చందనకుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యార�
సీతారామ ప్రాజెక్టు ద్వారా సింగరేణి మండలానికి నీళ్లు ఇప్పించాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సింగరేణి మండల ప్రజావాణిలో సోమవారం తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందించారు. స్వాతంత్య్రం వచ�
పేద గిరిజన బిడ్డలకు పౌష్టికాహారంతో కూడిన భోజనంతో పాటు ప్రమాణాలతో కూడిన విద్యను అందించి వారిని తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యం కొందరి అక్రమార్కుల వక్ర బుద్ధులతో నీరుగారుతోంది. ఏ రాష్ట్రంలో లేని విధంగ�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని కారేపల్లి ఎంఈఓ జయరాజు పిలుపునిచ్చారు. మండల పరిధిలోని బొక్కలతండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం 5వ త�
పాలకులను ప్రశ్నించే గొంతుకలపై బీజేపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ సింగరేణి మండల కార్యదర్శి గుమ్మడి సందీప్, ఖమ్మం డివిజన్ కార్యవర్గ సభ్యుడు గుగులోతు తేజ నాయక్ విమర్శించారు. గురు�
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం ద్వారానే విద్యార్ధుల ప్రవేశాల నమోదు పెరుగుతుందని ఖమ్మం జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి(ఏఎంఓ) పెసర ప్రభాకర్ రెడ్డి అన్నారు. కారేపల్లి మండలం ప్రాథమికోన్�