అడవి జంతువుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి మృతి చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్ నాయక్ మృతదేహానికి పలువురు నాయకులు, ఉన్నత అధికారులు నివాళులర్పించారు. కారేపల్లి మండల పరిధిలోని విక�
కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక రైతు విధానాలపై నిరసిస్తూ సోమవారం దేశ వ్యాప్తంగానిర్వహించిన జైలు భరో కార్యక్రమం కారేపల్లిలో విజయవంతమైంది. సీపీఐ(ఎం) ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వివిధ రంగాల కార్మికులు కారేపల్ల�
కారేపల్లి మండల పరిధిలోని చిన్న కట్టుగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, జిల్లా దిశ కమిటీ మాజీ సభ్యుడు లకావత్ లక్ష్మణ్ నాయనమ్మ లకావత్ అంజి (101) శనివారం తుదిశ్వాస విడిచింది. విషయం తెలుసుకున్న ఖ�
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలో గల మాదారం కె.వి విద్యానికేతన్ పాఠశాల పూర్వ విద్యార్థులు ఆపదలో ఉన్న తమ చిన్ననాటి స్నేహితుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. పాఠశాలలో 2004లో 10వ తరగతి చదివిన రమేష్ తల్లి లక�
ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల పరిధిలోని ఎర్రబోడు గ్రామ కోయగుంపుకు చెందిన పాయం సాయి(20) ఈ నెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు ముందుగా ఖమ్మం ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం..
కారేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన చిలుముల రాములు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఇంటి పెద్ద మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు నిరాశ్రులయ్యారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ జిల్లా మైనార్టీ నాయకు�
విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని విశ్వనాధపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన వడ్డే ఉమా(45) తన భర్త ర
నకిలీ బంగారాన్ని సృష్టించిన ముఠాగుట్టు రట్టు ముగ్గురుతోనే ముగిసినట్టేనానని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ముఠా వెనక ఉన్న పాత్రధారులు, సూత్రధారులు ఏమైనట్టనే సందేహం నెలకొంది. ఖమ్మం జిల్లా కారేప
ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ బంగారు ఆభరణాలను తయారు చేసి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, గోల్డ్ కొనుగోలు సంస్థలను మోసం చేస్తున్న ముఠాను కారేపల్లి పోలీసులు పట్టుకున్నారు. వివరాలను శ�
సీజనల్ వ్యాధుల నివారణ, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పంచాయతీ, వైద్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం కారేపల్లి మండల వ్యాప్తంగా పారిశుధ్య పనులను ముమ్మరంగా నిర్వహించారు. ఫ్రై డే డ్రై డేలో భాగంగా గ్రామాల్లో పర
సింగరేణి మండలానికి మంజూరైన రెవెన్యూ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ పీడీ శ్రీనివాస్ మంగళవారం స్థానిక తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పీడీ మీడ
తరచుగా విద్యుత్ ప్రసారం నిలిచిపోవడంతో ఆగ్రహించిన ప్రజలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన సంఘటన మంగళవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గ్రామంలో స్థల దా�
పాఠశాలకు వెళ్తున్న విద్యార్థిని పాము కాటుకు గురైన సంఘటన శనివారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది. బాలిక మండల పరిధిలోని వీరుపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో బాలిక రెండవ తరగతి చదువ
ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ జాతరలో ఏర్పాటు చేయనున్న దుకాణాల నిర్వహణకు బహిరంగ వేలం పాటను శుక్రవారం దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ సమత ఆధ్వర్యంలో నిర్వహించారు. జాతర సమయంలో 11 రోజుల పాటు దుకాణాల ఏర్పాటు లైసెన్స�
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను సింగరేణి మండల పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్లో గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఆ �