వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడు, పాటిమీద గుంపు గ్రామాల్లో విస్తృతంగా బుధవారం పర్యటించారు. పాటిమీద గుంపు గ్రామానికి చెందిన సొసైటీ డైరెక్టర్, ఆర్ఎంపీ పోతురాజ�
ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం కోసం నిర్ణయాధికారులు తీసుకునే అధికారం లేని కిందిస్థాయి అధికారులను, సిబ్బందిని ప్రజావాణికి ఎట్టి పరిస్థితుల్లో పంపవద్దని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్ప�
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో వైరా నియోజకవర్గంలో గల పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఆయాలుగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ చేతుల మీ
కారేపల్లి అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన చింతల వజ్రం కారేపల్లి పోస్టాఫీస్ లో రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంది. ఆమె ఇటీవల మృతి చెందటంతో ఆర్పీఎల్ఐ పాలసీ క్లెయిమ్ మొత్తం రూ.2,19,000/- నామినీ, భర్త చింతల శ్ర
బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోత్ మనీషా లక్ష్మి గురువారం సింగరేణి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలో ఇటీవల మృతి చెందిన మాదారం గ్రామ ఉప సర్పంచ్ బానోత్ లాలు, పేరుపల్లి గ్రామానిక�
కారేపల్లి మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాల ఎఫ్ఆర్ఎస్ హాజరు శాతంలో ఖమ్మం జిల్లాలోని 14 కేజీబీవీలలో ప్రథమ స్థానంలో నిలిచింది. కారేపల్లి కేజీబీవీ విద్యాలయంలో ఉన్న 129 మంది బాలి�
బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేతగా నియమితులైన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్తో కలిసి సింగరేణి మండల నాయకులు గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా
కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడులో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్(ఆయుష్మాన్ మందిర్)కు బాజుమల్లాయిగూడెం సర్పంచ్ కోరం కోటమ్మ వైద్య పరికరాలను బుధవారం అక్కడి సిబ్బందికి అందజేశారు.
ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న సింగరేణి(కారేపల్లి) మండలానికి చెందిన లబ్ధిదారులకు బుధవారం ఖమ్మం పట్టణంలోని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో చెక�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాకు సభలతో సరిపుచ్చుతున్నారని, సమస్యలు గాలికొదిలేస్తున్నారని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన నాగేశ్వరరావు విమర్శించారు. మంగళవారం మండల కార్యదర్శి కె.
కారేపల్లి మండల కేంద్రంలో గల ఓ ప్రభుత్వ గురుకుల కళాశాల నుండి ఇంటర్ చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసిన నలుగురు వ్యక్తులపై కిడ్నాప్, పోక్సో కేసు నమోదు కాగా నిందితులను అరెస్ట్ చేసి..
కారేపల్లిలోని మైనార్టీ గురుకులంలో.శుక్రవారం సాయంత్రం విద్యార్థిని (మైనర్ బాలిక) హాస్టల్ నుండి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంపై శనివారం సంబంధిత అధికారులు పాఠశాలకు చేరుకుని విస్తృత స్థాయిలో విచారణ చేపట్ట�
పేదలకు ఉపాధిని దూరం చేసే వీబీ జీ రామ్ జీ ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం కారేపల్లి తాసీల్దార్ కార్యాలయం, ఎర్రబోడు, మాణిక్యారం, విశ్వనాధపల్లి, గాంధీనగర్, గాదెపాడు, చీ
రైతులకు యూరియా కొరత లేకుండా పంపిణీ చేయాలని ఏఐయూకేఎస్ సింగరేణి మండల కేంద్రంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) సింగరేణి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం తాసీల్దార్, ఏఓలకు రైతు సమస్యలపై వినతి పత్రాలను అంద�
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ తల్లి ఆలయం ప్రాంగణంలో ఏడాది కాల పరిమితితో టెంట్ సామను అద్దెకు ఇవ్వడానికి, కొబ్బరి చిప్పల పోగుకు వేలం పాటను ఈ నెల 29న నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థ�