సింగరేణి మండల కేంద్రంలో గల పట్టా భూమిలో నరికివేసిన టేకు చెట్లపై అటవీశాఖ టాస్క్ ఫోర్స్ డీఆర్ఓ ఏ.నాగమణి శనివారం విచారణ చేపట్టారు. కారేపల్లి గ్రామానికి చెందిన మన్నేపల్లి జయ తన భూమిలో గల 30 టేకు చెట్లను గుట్ట�
ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పనకు మన ఊరి -మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులకు వెంటనే బిల్లులు చెల్లించాలని, లేదంటే సెప్టెంబర్ 17న బడులకు తాళాలు వేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్టర్స్ అసోసియేషన్ �
మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రథమ చికిత్స అందిస్తూ ప్రజల మన్నలను పొందుతున్న గ్రామీణ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) దాడులు చేయడం తక్షణమే ఆపాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్�
మారుమూల గ్రామీణ ప్రాంత యువత భవిష్యత్కు బంగారు బాటలు వేయడమే మిషన్ వాక్ స్కిల్ డెవలప్మెంట్ లక్ష్యమని ప్రముఖ ఫిజియోథెరపిస్ట్, వైద్యుడు బాదావత్ రవి అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శన�
మానవత్వంతో అమరత్వం.. మరణానంతర జీవమని, నేత్ర దానంతో మరో జీవితకాలం జిందగీని చూద్దామని తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు. ప్రపంచ అవయవదాన దినోత్సవంను...
అడవి జంతువుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి మృతి చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్ నాయక్ మృతదేహానికి పలువురు నాయకులు, ఉన్నత అధికారులు నివాళులర్పించారు. కారేపల్లి మండల పరిధిలోని విక�
కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక రైతు విధానాలపై నిరసిస్తూ సోమవారం దేశ వ్యాప్తంగానిర్వహించిన జైలు భరో కార్యక్రమం కారేపల్లిలో విజయవంతమైంది. సీపీఐ(ఎం) ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వివిధ రంగాల కార్మికులు కారేపల్ల�
కారేపల్లి మండల పరిధిలోని చిన్న కట్టుగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, జిల్లా దిశ కమిటీ మాజీ సభ్యుడు లకావత్ లక్ష్మణ్ నాయనమ్మ లకావత్ అంజి (101) శనివారం తుదిశ్వాస విడిచింది. విషయం తెలుసుకున్న ఖ�
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలో గల మాదారం కె.వి విద్యానికేతన్ పాఠశాల పూర్వ విద్యార్థులు ఆపదలో ఉన్న తమ చిన్ననాటి స్నేహితుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. పాఠశాలలో 2004లో 10వ తరగతి చదివిన రమేష్ తల్లి లక�
ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల పరిధిలోని ఎర్రబోడు గ్రామ కోయగుంపుకు చెందిన పాయం సాయి(20) ఈ నెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు ముందుగా ఖమ్మం ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం..
కారేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన చిలుముల రాములు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఇంటి పెద్ద మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు నిరాశ్రులయ్యారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ జిల్లా మైనార్టీ నాయకు�
విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని విశ్వనాధపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన వడ్డే ఉమా(45) తన భర్త ర
నకిలీ బంగారాన్ని సృష్టించిన ముఠాగుట్టు రట్టు ముగ్గురుతోనే ముగిసినట్టేనానని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ముఠా వెనక ఉన్న పాత్రధారులు, సూత్రధారులు ఏమైనట్టనే సందేహం నెలకొంది. ఖమ్మం జిల్లా కారేప
ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ బంగారు ఆభరణాలను తయారు చేసి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, గోల్డ్ కొనుగోలు సంస్థలను మోసం చేస్తున్న ముఠాను కారేపల్లి పోలీసులు పట్టుకున్నారు. వివరాలను శ�