కారేపల్లి మండలం మాదారం చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుమందు కలిపిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. దీనికి సంబంధించి మత్స్యకారులు సోమవారం కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రైల్వే లైన్ డబ్లింగ్ పనులకై భూములు కోల్పోయిన నిర్వాసితుల సమస్యను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తెలిపారు. కారేపల్లి మండల కేంద్రమైన కారేపల్లి జిన్నింగ్ �
వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్ శనివారం కారేపల్లి మండలంలో పర్యటించారు. గేటుకారేపల్లిలో మత్స్య సహకార సంఘంలో నూతన సభ్యత్వాల చేర్పింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంఘంలో నూతన సభ్యులకు సభ్యత్
Nagula Chaviti | నాగులచవితి సందర్భంగా శనివారం ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న సింగరేణి (కారేపల్లి), కొనిజర్ల, ఏన్కూర్, వైరా, జూలూరుపాడు మండలాలలో నాగులచవితిని మహిళలు ఘనంగా జరుపుకున్నారు.
డోర్నకల్ - భద్రాచలం రోడ్ రైల్వే లైన్ డబ్లింగ్ పనుల్లో వ్యవసాయ భూములు, ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులందరికీ మార్కెట్ రేటు ప్రకారం డబ్బులు చెల్లించి న్యాయం చేయాలని భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజే�
ఇల్లెందు మార్కెట్ కమిటీ పరిధిలోని ముచ్చర్ల చెక్పోస్ట్ వద్ద పత్తి తేమ శాతం కొలుచే మిషన్ ఏర్పాటు చేసినట్లు ఇల్లెందు మార్కెట్ కమిటీ కార్యదర్శి నరేశ్ కుమార్ తెలిపారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండలంలో మంగళవారం వైరా వ్యవసాయ శాఖ ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా దుకాణాలలోని సరుకు నిల్వలు, అమ్మక
వైద్యం వికటించి మూగ జీవాలు మృత్యువాతకు గురైనట్లు బాధిత రైతులు మంగళవారం ఖమ్మం జిల్లా కారేపల్లి పశు వైద్యశాలలో ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని గిద్దేవారిగూడెం గ్రామానికి చెందిన జరుపల లాల్సింగ్ తన �
వ్యవసాయ రంగం ప్రస్తుత సమయంలో అనేక ఆటుపోట్లు ఎదురుకుంటోంది.ఏది అభివృద్ధో, ఏది పతనమో అవగాహన లేమితో భూమి సాగు వనరులు నిస్పష్టంగా మారి భూమి సాగు సమస్యల వలయంగా మారుతుంది.
బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం సీపీఐ(ఎం) సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కారేపల్లి బస్టాండ్ సెంటర్ల�
సీపీఆర్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని హెల్త్ సూపర్వైజర్ బి. విజయలక్ష్మి అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం మోట్లగూడెం ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రం (హెల్త్ సబ్ సెంటర్) ఆ�
ఆరుగాలం కష్ట పడిన రైతన్నకు మద్దతు ధర దక్కాలంటే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పంటలను ప్రభుత్వమే కొనాలని తెలంగాణ రైతు సంఘం కారేపల్లి మండల అధ్యక్ష, కార్యదర్శులు ముండ్ల ఏకాంబరం, వజ్జా రామారావు అన్నారు.
బీసీ సంఘాల ఐక్య వేధిక ఈ నెల 18న ఇచ్చిన రాష్ట్ర బంద్కు తుడుందెబ్బ మద్దతు ఇస్తుందని ఆ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బచ్చలి వెంకటేశ్వర్లు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్తి రాంప్రసాద్ తెలిపారు.
ప్రతి ఒక్కరూ అన్ని రకాల పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యవంతులుగా ఉంటారని ఐసీడీఎస్ సూపర్వైజర్ టి.గీతాబాయి అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం కోమట్లగూడెంలో గల