పాకిస్థాన్లో (Pakistan) హిందువులే (Hindus) లక్ష్యంగా దాడులు, హత్యలు కొనసాగుతున్నాయి. కరాచీలో (Karachi) ప్రముఖ హిందూ డాక్టర్ను దుండగులు వెంటాడి హత్యచేశారు. కరాచీ మెట్రోపాలిటన్ కార్పొరేషన్ (KMC) ఆఫ్ హెల్త్ మాజీ డైరెక్ట
Pakistan Gold Rate | దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan) గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర ఆర్థిక సంక్షోభంతో (Economic Crisis) కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పసిడి ధరలు (G
పాకిస్థాన్ (Pakistan)లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. కరాచీలోని పోలీస్ చీఫ్ (Police chief) కార్యాలయంలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
Shaheen Afridi: షాహీన్ అఫ్రిది పెళ్లి చేసుకున్నాడు. పాక్ మాజీ కెప్టెన్ అఫ్రిది కుమార్తెను అతను పెళ్లాడాడు. పాక్ క్రికెటర్లు అందరూ ఆ వేడుకకు హాజరయ్యారు.
బలూచిస్తాన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు మరణించారు. లాస్బెలాలో ఆదివారం ఉదయం బస్ లోయలో పడి మంటలు చెలరేగడంతో 39 మంది మరణించగా పలువురు గాయపడ్డారు.
దాయాదిదేశం పాకిస్థాన్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. అక్కడ ప్రధాన నగరాల్లో విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తాయి. దీంతో కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ తదితర నగరాల్లో చీకట్లు అలుముకున్నాయి.
Bentley car | అది అత్యంత ఖరీదైన బెంట్లీ మల్సన్నే సెడాన్ లగ్జరీ కారు. దాని విలువ మూడు లక్షల అమెరికన్ డాలర్లకు పైమాటే. అదే మన కరెన్సీలో సుమారు రూ.2.3 కోట్లు. లండన్లో ఆ కారును దుండగులు
పాకిస్థాన్లో మరోసారి హిందూ ఆలయంపై దాడి జరిగింది. కరాచీలోని మారి మాత మందిర్పై దాడి చేసిన దుండగులు ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు జరిపారు.
న్యూఢిల్లీ : దాయాది పాక్లో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. కరాచీ నగరంలోని హిందూ దేవాలయంలోని దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన కరాచీలోని కోరంగి నెంబర్-5 ప్రాంతంలో జరిగింది. శ్రీమరిమాత ఆలయంల�
కరాచీ: పాకిస్థాన్లో హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశారు. కరాచీలోని కోరాంగి ప్రాంతంలో ఉన్న శ్రీ మారి మాతా మందిరంలోని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. కోరాంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఘటన గుర�
కరాచీ యూనివర్సిటీలో ఆత్మాహుతి దాడిలో ముగ్గురు చైనీయులతో పాటు నలుగురు మరణించిన ఘటనకు తామే బాధ్యులమని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మంగళవారం పేర్కొంది.