న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నుంచి దోహాకు వెళ్తున్న విమానాన్ని అత్యవసరంగా పాకిస్థాన్లోని కరాచీకి మళ్లించారు. ఖతార్ ఎయిర్వేస్కు చెందిన QR579 విమానాన్ని దారి మళ్లించినట్లు అధికారులు తెలిపార�
Fishermen | తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన 20 మంది భారత మత్స్యకారులను పాకిస్థాన్ విడుదల చేసింది. కరాచీలోని లాధీ జైలులో నాలుగేండ్ల శిక్ష ముగించుకున్న వారు.. వాఘా సరిహద్దు
అహ్మదాబాద్: డ్రగ్స్ కేసులో ఇటీవల గుజరాత్ తీరంలో అరెస్టయిన ఆరుగురు పాకిస్థానీయుల్లో కరాచీ డ్రగ్స్ మాఫియా డాన్ హజి హసన్ కుమారుడు సాజిద్ కూడా ఉన్నట్టు తేలింది. ఆరుగురి గుర్తింపు కార్డులు పరిశీలించ
కరాచీ, డిసెంబర్ 21: పాకిస్థాన్లోని ఓ హిందూ దేవాలయంలో దేవతా విగ్రహాలను ఒక దుండగుడు ధ్వంసం చేశాడు. కరాచీ ఓల్డ్సిటీలోని నారాయణ్పురలోని నారాయణ మందిర్లో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్నది. నిందితుడి�
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఇద్దరు చైనా జాతీయులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కరాచీలో బుధవారం ఈ ఘటన జరిగింది. మోటార్ బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారులో ఉన్న చైనా జాతీయులపై గన్తో కాల