పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ గుడ్బై చెప్పడంపై కాంగ్రెస్ స్పందించింది. పార్టీ నుంచి నేతలు పోతుంటారు.. వస్తుంటారు.. ఎవర్నీ నిందించలేము అని పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోప�
కాంగ్రెస్లో వేగంగా వికెట్లు పడిపోతున్నాయి. కీలకమైన ప్లేయర్లు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్బై చెప్పేస్తున్నారు. నిజానికి జీ 23 గ్రూప్ కాస్త చల్లబడిన తర్వాత కాంగ్రెస్లో ఇక అసమ్మతి, అసంతృప్తుల
కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ నిష్క్రమణ ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బని కాంగ్రెస్ మాజీ నేత, రాజకీయ విశ్లేషకులు సంజయ్ ఝా వ్యాఖ్యానించారు. కపిల్ సిబల్ గొప్ప న్యాయవాదే కాకుండా అసాధారణ పార�
కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, పేరు మోసిన న్యాయవాది కపిల్ సిబల్ పార్టీకి హఠాత్తుగా రాజీనామా చేసేశారు. చేయడమే కాదు.. ఏమాత్రం ఆలస్యం �
గవర్నర్కు పరిమిత అధికారాలే ‘రాజ్యాంగం ప్రకారం గవర్నర్కు చాలా పరిమితమైన అధికారాలు ఉన్నాయి. ఒక బిల్లు పార్లమెంట్ రూపొందించిన చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించేలా ఉన్నదని గవర్నర్ భావిస్తే.. ఆ బిల్లును రాష
రాయ్పూర్ : పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కపిల్ సిలబ్ను బహిష్కరించాలని ఛత్తీస్గఢ్ మంత్రి టీఎస్ సింగ్దేయో డిమాండ్ చేశారు. అన్ని విధాలుగా సిబల్ చేసిన ప్రకటన దారుణమైందని, సీడబ్ల్యూ�
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పోటీ ఇవ్వాలంటే, నమ్మకమైన ప్రత్యామ్నాయంగా మారాలంటే కాంగ్రెస్ భావ సారూప్య పార్టీలతో కలిసి నడవక తప్పదని జీ-23 నేతలు నిర్ణయానికి వచ్చారు.
కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరాయి. పార్టీలో నాయకత్వ మార్పునకు సమయం ఆసన్నమైందని, అధ్యక్ష పదవిని గాంధీలు వేరొకరికి బదిలీ చేయాలని సీనియర్ నేత కపిల్ సిబల్ తేల్చిచెప్పారు.
అధిష్ఠానంపై తీవ్రంగా విరుచుకుపడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్పై విమర్శల పర్వం పెరుగుతోంది. కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా ఆయనపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఆయన మాటలు బీజేపీ, ఆరె�
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది.ఓ వర్గం గాంధీ కుటుంబాన్ని వెనకేస్తుండగా, మరో వర్గం.. జీ 23 వర్గం మాత్రం నిప్పులు చెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగాన�