kangana ranaut | భారత స్వాతంత్ర్య ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్వాతంత్ర్యంపై కంగనా చేసిన వ్యాఖ్యలపై కోర్టు విచా
న్యూఢిల్లీ: సిక్కు వర్గాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణలపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు ఢిల్లీ అసెంబ్లీకి చెందిన శాంతి, సామరస్య కమిటీ సమన్లు జారీ చేసింది. సిక్కు వర్గానికి చెందిన�
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు.. ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ సమన్లు జారీ చేసింది. సిక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కంగనాకు ఆ నోటీసులు ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ చద్దా ప్
సోషల్మీడియాలో తనదైన స్టైల్లో కామెంట్లు పెడుతూ హాట్ టాపిక్గా మారుతూ ఉంటుంది కంగనా రనౌత్ (Kangana Ranaut). సాగు చట్టాలను (Farm Laws) రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
ముంబై: బాలివుడ్ నటి కంగనా రనౌత్కు కేంద్రం కల్పించిన భద్రత ఆమెను కేసు నుంచి కాపాడలేదని మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నారు. ‘సిక్కు సంఘం కంగనా రనౌత్పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. గొప్ప నాయ
కాంట్రవర్షియల్ బ్యూటీ కంగనా రనౌత్ నిత్యం వివాదాలతో హాట్ టాపిక్గా మారుతూ ఉంటుంది. తనకు అవసరం లేని విషయాల్లో కూడా దూరి సమస్యలను తెచ్చుకుంటుంది. తాజాగా కంగనా మరో సమస్యలో ఇరుక్కుంది. సాగు చట్టాలను రద్
సిక్కులంతా ఖలిస్థానీలే అన్నట్టు కంగన వ్యాఖ్యలు.. కేసు నమోదు న్యూఢిల్లీ, నవంబర్ 21: పలు సందర్భాల్లో ప్రధాని మోదీకి, బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడే బాలీవుడ్ నటి కంగన రనౌత్ తాజాగా సిక్కు మతంపై అను�
Kangana on Gandhi | వివాదాలకు కేరాఫ్ అడ్రెస్గా నిలుస్తోంది బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. వారం రోజుల క్రితం పద్మ అవార్డు అందుకున్న అనంతరం కంగన భారత స్వాతంత్య్రంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి
Nitish Kumar on Kangana: దేశానికి స్వాతంత్ర్యం 1947లో రాలేదని, 2014లో నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత వచ్చిందని ఇటీవల కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించేందుకు