బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏ విషయాన్నైన నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. తనకు తప్పనిపిస్తే వెంటనే చెప్పేయడానికి కంగనా ఏ మాత్రం వెనకాడదు. తాజాగా మహారాష్ట్ర సర్కారుపై ఆమె పలు వివాదాస్పద
బాలీవుడ్ అగ్రనటి కంగనారనౌత్, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య ఏడాదిన్నర కాలంగా ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. యువహీరో సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య ఉదంతం నేపథ్యంలో హిందీ చిత్రసీమలోని మ�
భారతీయ చలన చిత్రసీమలో అద్భుత అభినయ ప్రతిభాసంపత్తితో అగ్రతారగా వెలిగిపోతున్నది కంగనారనౌత్. ఇప్పటికే నాలుగు జాతీయ అవార్డుల గ్రహీతగా ఆమె తారాపథంలో తిరుగులేని కీర్తిని సంపాదించుకుంది. ఇటీవల విడుదలైన ‘త�
బాలీవుడ్ (Bollywood) నటి కంగనారనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తలైవి (Thalaivi). దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత (Jayalalithaa) జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలై�
ఈ రోజుల్లో బయోపిక్స్ బాగానే వస్తున్నాయి. అయితే ప్రేక్షకులను అలరించడంలో మాత్రం ఆ సినిమాలు నిరాశ పరుస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఇలాగే జరిగింది. నిజానికి కథానాయకుడు సినిమాకు మంచి టాక్ వచ్చినా క�
Prabhas | ప్రభాస్ను అందరూ ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తారు. అందుకు కారణమేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు కనెక్ట్ అయిన వాళ్లని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడు ప్రభాస్. అందుకే ఒకసారి ఆయ�
బాహుబలితో ఇంటర్నేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్ తో నటించే అవకాశం రావడమంటే జాక్ పాట్ కొట్టేసినట్టే. ఈ స్టార్ హీరోతో నటించేందుకు రెడీగా ఉన్నానంటోంది బాలీవుడ్ (Bollywood) క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut).
ముంబై : బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు ముంబై హైకోర్టులో చుక్కెదురైంది. గేయ రచయిత జావెద్ అక్తర్ వేసిన పరువు నష్టం కేసులో పిటిషన్ను కొట్టి వేయాలని కంగనా కోరినా.. ఆమె అభ్యర్థనను కోర్టు తిరస్క�
Thalaivi | ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాలు థియేటర్లలో విడుదల చేయడం ఎంత కష్టం అనేది కేవలం నిర్మాతలకు మాత్రమే తెలుసు. కొన్ని చోట్ల కేవలం 50% ఆక్యుపెన్సీ మాత్రమే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యం చేసి త�
అభిమానులు ఆమెను ఫైర్బ్రాండ్ అని అభివర్ణిస్తారు. నిజాల్ని నిర్భయంగా చెప్పగలిగే తెగువ కలిగిన ధీరవనిత అంటూ కీర్తిస్తారు. ప్రత్యర్థులేమో వివాదాల సహవాసి, నిత్యం కలహప్రియురాలు అంటూ విమర్శిస్తారు. ఎవరేమన్�
‘ఈ సినిమాలో కథానాయికగా నా పేరును సూచించింది రచయిత విజయేంద్రప్రసాద్. తొలుత ఆయన నాకు జయలలిత జీవిత కథ గురించి చెప్పినప్పుడు అలాంటి గొప్ప పాత్రకు నేను సరిపోతానో లేదో అని సందేహించాను. ఇప్పుడు తెరపై నన్ను చూ�
చెన్నై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇవాళ చెన్నైలో జయలలిత సమాధి వద్ద పుష్ప నివాళి అర్పించారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితకథ ఆధారంగా తలైవీ చిత్రాన్ని కంగనా తీస్తున్న విషయం తెలిసిందే. ఆ ఫి�
తమకు అప్పగించిన పాత్రలకు న్యాయం చేయడానికి ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా వెనుకాడని నాయికలు అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో కంగనా రనౌత్ ఒకరు. పాత్రల పరంగా ప్రతి సినిమాలో వైవిధ్యతను కనబరుస్తుంటు�
మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం తలైవి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. థియేటర్స్లోవిడుదల అవుతుందా, ఓటీటీలో విడుదల అవుతుందా అనే అనుమానం అభిమానుల�