బాలీవుడ్ అగ్ర కథానాయిక కంగనారనౌత్ కరోనా బారిన పడ్డారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. కొద్దిరోజులుగా అలసట, కళ్లలో కాస్త మంటగా అనిపిస్తుండటంతో పరీక్షలు చేయించుకోగా పాజిట�
ముంబై: బాలీవుడ్ ఫైర్బ్రాండ్ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతాపై వేటు పడింది. ఆమె ఖాతాను శాశ్వతంగా తొలగిస్తున్నట్టు ట్విట్టర్ సంస్థ మంగళవారం ప్రకటించింది. ద్వేషపూరిత ప్రవర్తనను నిరోధించేందుకు ట్విట�
ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్విటర్ అకౌంట్ను సస్పెండ్ చేసింది మైక్రోబ్లాగింగ్ సంస్థ. ఆదివారం పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా కంగన అభ్యంతరకర ట్వీట్లు చేయడం వల్లే ఆమె అకౌంట్
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది బాలీవుడ్ నటి కంగనారనౌత్. ఇప్పటివరకు నటిగా సిల్వర్ స్క్రీన్ పై అలరించిన కంగనా..ఇక నుంచి నిర్మ�
దర్శకుడి మస్తిష్కం నుంచే సినిమాకు అంకురార్పణ జరుగుతుంది. సినిమా కళకు సృజనాత్మక సారథిగా నిర్దేశకుడిని అభివర్ణిస్తారు. అందుకే మెగాఫోన్ పట్టాలని చాలా మంది కలలు కంటుంటారు. ఇందుకు సినీ తారలు మినహాయింపేం క�
ముంబై: మహారాష్ట్రలో కొవిడ్ విజృంభిస్తున్న కారణంగా విధించిన లాక్డౌన్లాంటి పరిస్థితులపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి సెటైర్లు వేసింది. శుక్రవారం ఉదయం ఓ ట్వీట్ ద్వారా ఆమె అక్కడి పరిస్�
స్టార్ సెలబ్రిటీల నివాసాలు ఎంత రిచ్గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి ఇళ్లను కనుక మనం చూస్తే స్వర్గంకు వెళ్లిన అనుభూతి కలుగుతుంది. మిగతా వారి ఇళ్లేమో కాని హిమాచల్ ప్రదేశ్లోని మంచ
దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఏఎల్ విజయ్ తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’ అనే చిత్రం తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్ర పోషిస్తుండగా.. విల
దివంగత సినీ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘తలైవి’. కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఏ.ఎల్. విజయ్ దర్శకుడు. విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్
బాలీవుడ్ నటి కంగనారనౌత్ లీడ్ రోల్లో చేస్తున్న చిత్రం తలైవి. దివంగత తమిళనాడు మాజీ సీఎం, నటి జయలలిత బయోపిక్ గా ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తమిళనాడు దివంగత మాజీ సీఎం, సినీ నటి జయలలిత జీవితం ఆధారంగా వస్తున్న చిత్రం తలైవి. కంగనారనౌత్ లీడ్ రోల్ పోషిస్తుండగా..అరవింద్ స్వామి, మధుబాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మధుబాలకు పుట్టిన