కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస్రెడ్డిపై సోషల్ మీడియాలో వ్యక్తిగత ఆరోపణలు చేసిన బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను జిల్లా కాంగ్రెస్ కమిటీ కా ర్యనిర్వాహక
ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్త కంది శ్రీనివాస్రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేత ఎలా ప్రచారం చేస్తారని ఆదిలాబాద్ డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ఖాన�
ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్రెడ్డి తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని, లేకపోతే చెప్పు దెబ్బలు తింటాడని టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత హెచ్చరించారు.
ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్రెడ్డి తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని, లేకపోతే చెప్పు దెబ్బలు తప్పవని టీపీసీసీ మాజీ ప్రధాన కా ర్యదర్శి గండ్రత్ సుజాత హెచ్చరించారు. మం గళవా�
Sujatha | ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ (Congress) పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరుకుంటున్నది. ఆ పార్టీ నేతలు ఒకరిపై వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు చేసుకుంటూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. తాజాగా అదిలాబాద్ కాంగ్ర�
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంపిణీ వ్యవహారం మరో చిచ్చు రేపింది. జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉండగా, ఆదిలాబాద్ టికెట్ విషయంలో పార్టీ సీనియర్లు ఇప్పటికే పదవులు, సభ్యత్వానికి రాజీనామా
ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ టికెట్ల పంచాయితీ కొనసాగుతున్నది. ఎన్నో ఏండ్లుగా పార్టీ జెండా మోస్తూ టికెట్లు దక్కని నాయకులు తమ నిరసన గళం వినిపిస్తున్నారు.
Congress | ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ను నాయకులు అమ్ముకున్నారని ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్ ఆరోపించారు. గతంలో బీజేపీలో ఉండి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తనని చెప్పుకున్న కంది శ్రీనివా�
కాంగ్రెస్ పార్టీలో టికెట్ల గడబిడ మొదలైంది. నాకే టికెట్ ఇవ్వాలని ఒక వర్గం, ఎదుటి వర్గానికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని మరోవర్గం.. ఇలా పంచాయితీకి దిగుతున్నాయి. ఏకంగా హైదరాబాద్లోని గాంధీభవన్ ఎదుట ధర�