పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ఆగ్రోస్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో గు�
కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని, సాగర్ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వక వేలాది ఎకరాల పంటను రేవంత్ సర్కారు ఎండిబెట్టిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కోదాడ ప�
Kancharla Krishna Reddy | : నల్లగొండ(Nallagonda) పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణా రెడ్డి(Kancharla Krishna Reddy) ప్రచారంలో జోరు పెంచారు.
కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా ఇచ్చినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని గ�
‘కృష్ణానదీ జలాల్లో రాష్ర్టాల మధ్య నీటి వాటా తేల్చకముందే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లు ఈ కుట్రలను తి
మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పెద్దలు జానారెడ్డి కుమారుడు రఘవీర్ రెడ్డి (Raghuveer Reddy) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నల్లగొండ లోక్సభ స్థానం నుంచి బరిలో నిలిచారు.
రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు ఇచ్చినట్లు నిరూపిస్తే తమ అభ్యర్థిని పోటీ నుంచి తప్పిస్తామని, నిరూపించకపోతే జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి మీ అభ్యర్థిని తప్పిస్తారా? అని కాంగ్రెస్ నాయకులకు మాజీ మంత్�
నల్లగొండ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి నామినేషన్ కార్యక్రమం మంగళశారం అట్టహాసంగా సాగింది. నియోజకవర్గం నలుమూలల నుంచి ఉదయం నుంచే తరలివచ్చిన గులాబీ సైన్యంతో నల్లగొండలో భారీ సందడి �
Nallagonda | నల్లగొండ(Nallagonda) పార్లమెంట్ స్థానానికి భారత రాష్ట్ర సమితి పార్టీ(BRS) అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి (Kancharla Krishna reddy) రెండు సెట్లతో తన నామినేషన్( Nomination) పత్రాలను రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద�
యాసంగిలో వరిసాగు చేసిన రైతులకు ఒక తడికి కూడా నీరివ్వక, పంటలను ఎండబెట్టిన అసమర్థ సీఎం రేవంత్రెడ్డి అని, మాయమాటలతో ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్ప�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చేసుకున్న తెలంగాణను కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలో ఆగం పట్టించిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
వంద రోజుల పాలనలో ఒక్కనాడు కూడా వ్యవసాయంపై సమీక్ష చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను శత్రువులా చూస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. కరువు పరిస్థితుల్లో ప్రభుత్వపరంగా అండ�
నల్లగొండ, భువనగిరి బీఆర్ఎస్ లోక్సభ స్థానాల అభ్యర్థులపై కొనసాగుతున్న ఉత్కంఠతకు తెరపడింది. పార్టీ శ్రేణుల మనోగతానికి అనుగుణంగా సామాజిక సమీకరణలు, ఇతర బలాబలాల భేరీజు అనంతరం శనివారం సాయంత్రం పార్టీ అధిన