‘ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా ప్రభుత్వానికి రుణం ఇప్పిస్తానని ఓ బీజేపీ ఎంపీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు చెప్పారు. ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రోకర్ కంపెనీని రేవం
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం ధ్వంసం చేసిన 400 ఎకరాల్లో అడవిని పునరుద్ధరించేందుకు చేపట్టబోయే ప్రణాళికప�
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లిలోని సర్వేనంబర్ 36, 37ల్లోని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు వేసిన బిగ్ భూదందాపై ఆరా తీస్తే మరిన్ని ఆసక్తికర అంశాలు తెర మీదకొస్త�
Supreme Court | కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం కీలక వ్యాఖలు చేసింది. పర్యావరణ నష్టం పూడ్చకపోతే సీఎస్ జైలుకు వెళ్�
కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూములను విక్రయించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో నిధుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొత్త మార్గాన్ని ఎంచుకున్నది. టీజీఐఐసీ (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట�
గచ్చిబౌలిలో 2016లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసు కింది కోర్టులో ఏ దశలో ఉందో చెప్పాలంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. గోపన్పల్లిలో సర్వే నంబర్ 127లోని 31 ఎకరాలకు సంబంధించి హ�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ పరిధిలోనిది. అటవీశాఖ కూడా కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఆధీనంలోనిదే! అలాంటి హెచ్సీయూలో హరిత హననంపై కేంద్రం మౌనంగానే ఉండిపోయింది. 20 రోజు�
కాంగ్రెస్ ప్రభుత్వం చెట్లను నరికేసిన 400 ఎకరాల భూములు న్యాయబద్ధంగా హెదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకే చెందుతాయని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ నివేదికలో తేల్చిందని స్టూడెంట్ యూనియన్ వెల్లడించింది. ఆ భూ
వ్యక్తి/సంస్థ/కంపెనీ ఎవరైనా పట్టా భూమిలోగాని, ప్రభుత్వ, అసైన్డ్, లీజు భూముల్లోగాని కొత్త ప్రాజెక్టును ప్రారంభించే ముందు చెట్లను తొలగించాలనుకుంటే కచ్చితంగా ఆన్లైన్లో యాజమాన్య ధ్రువీకరణతో పాటు ఫారం 13-
రేవంత్ చేసిన 10 వేల కుంభకోణం మీద తాము చెప్పిందే నిజమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. హెచ్సీయూ భూములపై రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని వారం రోజుల క్రితమే చెప్పామన్నారు.