కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టు చేపట్టిన విచారణలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్రావు ఎంపవర్డ్ కమిటీకి సమర్పించిన నివేదిక కీలకంగా మారింది.
టీజీఐఐసీ ద్వారా తాకట్టు, వేలం తదితర ప్రక్రియలతో హెచ్సీయూకు చెందిన 400 ఎకరాల భూములు వ్యాపార, ఆర్థిక దోపిడీకి గురవుతున్నందున వెంటనే ఆ ప్రక్రియలపై స్టే విధించాలని దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కేంద్ర సాధి�
హెచ్సీయూ భూముల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్రెడ్డి సర్కార్కు చెంపపెట్టు లాంటిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి బుధవారం తెలిపారు.
Smita Sabarwal | తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో నోటీసులు ఇచ్చారు. ఈ నెల 12న స్మితా సబర్వాల్కు గచ్చిబౌలి పోలీసులు జారీ చేసినట్లు సమాచ
కంచ గచ్చిబౌలి భూముల వీడియోలు, ఫొటోల విషయంలో నమోదైన కేసులో బీఆర్ఎస్ నాయకుడు, సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ రెండోసారి గచ్చిబౌలి పోలీసుల విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం 12 గంటల నుంచి రాత్రి 8 �
‘కంచ గచ్చిబౌలి’ కథ కంచికి చేరకముందే మరో కంచ భూముల కథ తెరమీదికి వచ్చింది. కంచ గచ్చిబౌలి భూములు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, పర్యావరణంతో ముడిపడి ఉన్నా యి. కానీ ఇక్కడి భూములు బీసీ రైతులు, ఆ కుటుంబాలకు
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ అస్తిత్వాన్ని , ఆత్మగౌరవాన్ని సగర్వంగా చాటి చెప్పేలా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పటిష్ఠ చర్యల వల్ల ఈ మీడియా సంస్థలు వెనక్కి తగ్గక తప్పలేదు. అయినప్పటికీ దాదాపు దశాబ్ద కాలం
అరుదైన జీవవైవిధ్యానికి నిలయమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో జరిగిన విధ్వంసంపై సుప్రీం కోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ క్షేత్రస్థాయి అధ్యయనం మొదలుపెట్టింది.
అందరిది ఒకటే గొంతు.. పర్యావరణ పరిరక్షణకు అందరిది ఒకే బాట.. విషయం ఏదైనా ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని బట్టబయలు చేయడమే తమ లక్ష్యం అన్నట్లుగా అరుదైన జీవవైవిధ్యం నిండిన హెచ్సీయూ భూముల పరిరక్షణకు ఒకటిగా గళం వ�
‘కంచ గచ్చిబౌలి భూముల అమ్మకం ముసుగులో వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి తెరలేపారు. ఇందులో బీజేపీకి చెందిన ఒక ఎంపీ హస్తం ఉన్నది. 48 గంటల్లో అన్ని వివరాలు బయటపెడతాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే
కంచ గచ్చిబౌలి భూములపై హెచ్సీయూకు ఎలాంటి హక్కుల్లేవని, ఆ విషయం విద్యార్థులు, అధ్యాపకులకు తెలుసని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. విద్యార్థులు ప్రతిపక్షాల కుట్రలో పావు లు మాత్రమేనని తీవ