బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రమాదవశాత్తు మృతి చెందగా.. బాధిత కుటుంబ సభ్యులకు మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆయన నివాసంలో గురువారం పార్టీ ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో మాచ�
జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్లో శుక్రవారం కామారెడ్డి నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి హాజరై మాట్లాడారు.
కామారెడ్డి నియోజకవర్గంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. భారత రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓటమి ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొ�
మాటలు కోటలు దాటుతాయి.. చేతలు గడప కూడా దాటవన్నట్లు మారింది కాంగ్రెస్ పార్టీ తీరు. కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్పై పోటీకి దిగిన పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట నిర్వహించిన తొల�
కామారెడ్డి.. ఇప్పుడెక్కడ చూసినా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా వినిపిస్తోన్న ప్రాంతం. ఎందుకంటే ఇక్కడినుంచి భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పోటీ చేస్తుండటమే ప్రధాన కారణం. కారణాలేవైనప్పటికీ కామారెడ్డి
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గంలో బొక్కా బోర్లా పడింది. సీఎం కేసీఆర్పై పోటీ చేసేందుకు తొడలు కొట్టిన నేతలు నిర్వహించిన తొలి బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పట్టణంలోని ఇందిరాగాంధీ మైదానంలో
సీఎం కేసీఆర్ను ఎంత మెజార్టీతో గెలిపిస్తే కామారెడ్డిలో అంత అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్సీ రమణ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్శి కల్యాణ మండపంలో నియోజకవర్గంలోని పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర�
దేశంలోనే నంబర్ వన్ సీఎం కేసీఆర్ అని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన మైనారిటీ ఆత్మీయ సమ్మేళానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్ల
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల మలి విడుత షెడ్యూల్ విడుదలైంది. బీఆర్ఎస్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన మేరకు నవంబర్ 15, 16 తేదీల్లో ఉమ్మడి జిల్లాల్లో గులాబీ అధినేత పర్యటన ఖరారై�
కామారెడ్డి నియోజకవర్గంలో ఇతర పార్టీల నుంచి వలసలు భారీగా పెరుగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన శ్రేణులు పెద్ద ఎత్తున గులాబీ కండువాను ధరిస్తున్నారు. జాతీయ పార్టీల తీరు నచ్చక స్వచ్ఛందంగా ముందుకు వ�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దూకుడు పెంచారు. ఈ నెల 15న పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.