‘కొంతకాలంగా మా పార్టీపైన, నాపైన కొన్ని రాజకీయ పార్టీల నాయకులు చేస్తున్న వ్యాఖ్యలనే వారు కూడా చేశారు.. వారు ఏ విధంగా అలా మాట్లాడారో? ఎవరి లబ్ధికోసం ఆ విధంగా వ్యవహరించారో? వారి విజ్ఞతకే వదిలేస్తున్న’ అని మా�
Kalvakuntla Kavitha | ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాను పంపించానని ఆమె తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం ఆమె రాజీనామా చేశారు.
డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే కాళేశ్వరం నివేదిక పేరుతో రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అది కాంగ్రెస్ పార్టీ కమిషన్
బనకచర్లను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిందేనని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. బనకచర్ల వల్ల రాష్ర్టానికి అదనంగా వచ్చే నీరు ఏమీ ఉండదని పేర్కొన్నారు. సోమవారం ఆయన నల్లగొండలోని తన నివాస
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసి, రాష్ట్రపతి ఆమోదానికి పంపిన బిల్లులను తర్వగా ఆమోదించేలా చొరవ తీసుకోవాలని కేంద్ర సామాజిక, న్యాయశాఖ సహాయ మంత్రి రాందాస్ అ�
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేయాలని ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటుచేసి �
‘బీసీ బిల్లు ఆమోదానికి ఎంత ఆలస్యమైతే బీసీలకు అంత అన్యాయం జరుగుతుంది.. తమతో కలిసొచ్చే భావసారూప్యత ఉన్న పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.. ఐక్య ఉద్యమాలకు కలిసిరావాలి’ అని తెలంగాణ �
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. బంజారా పీఠాధిపతులతో కలిసి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడితో హైదరాబాద్లో గురువారం భేటీ అయ్యారు. తిరుపతిలోని హథీరాం భావాజీ మఠంలో తెలుగు రాష్ర్టాలకు చ�
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని, నడిసేటివన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత స్పష్టం అన్నారు. జిల్లా కేంద్రంలోని నవదుర్గ ఆలయం �
దసరాలోపు పెండింగ్లో ఉన్న ఆరు డీఏల్లో మూడు డీఏలు ఇవ్వకపోతే ఉద్యోగుల పక్షాన ఉద్యమిస్తామని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. వెంటనే పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను ఆశపెట్ట�
కథలాపూర్ మాజీ జెడ్పీటీసీ నాగం భూమయ్య పుట్టిన రోజు వేడుకలు శనివారం జరిగాయి. కాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై నాగం భూమయ్యతో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వ పాలనలోని లోపాలను కవులు, సాహితీవేత్తలు ఎప్పటికప్పుడు ఎత్తిచూపాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. కవులు ఏ పాలకుడి ముందు కూడా తలవంచకూడదని అభిలషించారు. తెలంగాణగడ్డలోనే ధికారం ఉన్నదని, అదే స�
MLC Kalvakuntla Kavitha | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట దుశ్చర్యలకు పాల్పడుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.