కృష్ణానది ప్రవహించే బీజాపూర్లో 1914 లో పుట్టారు కాళోజీ. కృష్ణానదిలాగే కర్ణాటక నుంచి తెలంగాణకు ప్రవహించి పెరిగి పెద్దయ్యారు. ఈ మట్టివాసనను నరనరాన ఒంటబట్టించుకుని, కవిత్వంలో ఒలికించారు.
ప్రజాకవి కాళోజీ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మూలవిరాట్, పద్మ, రాజ్కుమార్ , స్వప్న ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ప్రభాకర్ జైనీ దర్శకుడు.
రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రజలకు చేస్తున్న మోసాన్ని పొత్తుల ద్వారా బయటపెట్టి ఉద్యమాన్ని ఉధృతం చేసిన చాణక్యం కేసీఆర్ది. కమిటీల పేరుతో, ప్రకటనల పేరుతో కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును
ప్రజాకవి కాళోజీ నారాయణరావు కుమారుడు రవికుమార్ (70) అనారోగ్యంతో కన్నుమూశారు. శనివారం కాళోజీ జయంతి నిర్వహించగా ఆదివారం ఆయన కుమారుడు మరణించారు. వరంగల్లోని ప్రతిమ క్యాన్సర్ దవాఖానలో కొన్ని రోజులుగా చికిత
ప్రజల గొడవనే తన గొడవగా స్వీకరించి జీవితాంతం ప్రజల కోసం అక్షర సేద్యం చేసిన ప్రజాకవి కాళోజీ అవార్డును అందుకుంటున్న ఈ సందర్భంలో మీ స్పందన... జయరాజ్: కాళోజీ తెలంగాణకు తండ్రిలాంటివాడు.
పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలతో పాలన చేరువైందని, ప్రజల చెంతకే అభివృద్ధి, సంక్షేమం అందుతున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వ�
ప్రజాకవి కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. కాళోజీ జయంతి సందర్భంగా శనివారం కరీంనగరంలోని 18వ డివిజన్ రేకుర్తిలోగల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్
తెలంగాణ భాషకు అస్తిత్వ సృ్పహను పెంచడంలో పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావుది కీలకపాత్ర అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తెలిపారు. కాళోజీ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ భాషాదిన�
దేశభాషలందు తెలుగులెస్స.. కానీ, అరవై ఏండ్ల సమైక్య పాలనలో తెలంగాణ భాష, యాస అవహేళనకు గురైంది. ఉమ్మడి రాష్ట్రంలో విజ్ఞుల నుంచి మేధావుల దాకా అందరూ ఆంధ్రా ప్రాంతానికి చెందిన తెలుగును మాత్రమే స్వచ్ఛమైన భాషగా ప్ర
తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో ఇంట్లో భాష తెలంగాణ యాసలో ఉంటే, పాఠశాల, కళాశాలల్లో పుస్తక భాష వేరే ఉండేంది. దీంతో విద్యార్థులకు పుస్తక భాషే అలవాటయ్యేది.
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 9న నగరానికి వస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. బుధవారం కుడా కార్యాలయంలో పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్
పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుమీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా ప్రదానం చేసే ‘కాళోజీ నారాయణరావు అవార్డు’ 2023 సంవత్సరానికిగాను ప్రముఖకవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ను వరించింది.