బతుకమ్మ బతుకునిచ్చే తల్లి పండుగ. ఒక్కొక్కరోజు ఒక్కో పేరుతో ఒక్కో నైవేద్యంతో అందరినీ అలరించే అసలైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు దేవీ నవరాత్రులుగా జరుపుకొనే పండుగ. లోక కల్యాణం కోసం అమ్మవార�
ప్రజాకవి కాళోజీ సాహిత్య సేవలను స్మరించుకునేందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వచ్చేనెల 15, 16వ తేదీల్లో రెండు రోజులపాటు సాహిత్య సభలు నిర్వహించనున్నట్టు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు.
హైదరాబాద్ : ప్రజాకవి కాళోజీ చేసిన సాహిత్య సేవలను స్మరించుకునేందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అక్టోబర్ 15, 16వ తేదీల్లో సాహిత్య సభలు నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. కాళ�
‘అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు/ సకిలించు ఆంధ్రుడా! చావ వెందుకురా!?’ అన్ని భాషలు నేర్చుకో. కానీ నీ మాతృభాషను మాత్రం మరవద్దని చెప్పిన మహానుభావుడు కాళోజీ. ఏది కావాలన్నా తొలుత ‘మనిషి’ కావాలి. కాళోజీ మనసున్�
Kaloji | నగరంలోని రవీంద్రభారతి ఆడిటోరియంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 19వ వర్ధంతి ఘనంగా జరిగింది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి ని�
సమాజంలో రచయితలు, కవులు సందర్భానుసారంగా ప్రజలను చైతన్యపరిచి మార్పుతెచ్చిన ఘటనలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు భారత స్వాతంత్య్ర సమరంలో బంకించంద్ర ఛటోపాధ్యాయ నింపిన చైతన్యం, విశ్వకవి రబీంద్రనాథ్ ఠాగ�
ఎన్నారై | తెలంగాణ భాషాభిమానాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడమే కాళోజీ సరైన నివాళి అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు.
బండ్లగూడ : తెలంగాణ పోలీస్ అకాడమీలో ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి అకాడమీ జాయింట్ డైరెక్టర్ రమేష్ నాయుడు, డిప్యూటీ డైరెక్టర్ నవీన్కుమార్లు పూలమాల�
ముషీరాబాద్ : తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిన గొప్ప ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని సమాచార హక్కు కమిషనర్ బుద్దా మురళి అన్నారు. గురువారం ఎందరో మాహానుభావుల మధుర స్మృతులతో కార్యక్రమంలో భా�
రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ షాబాద్ : తెలంగాణ కోసం పరితపించిన మహానీయుడు కాళోజీ అని రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ అన్నారు. గురువారం ప్రజాకవి కాళోజీ నారాయణరావు 107వ జయంతి సందర్భంగా రంగారెడ్డి జి
తెలుగుయూనివర్సిటీ: తెలంగాణ భాషకు, యాసకు, సంస్కృతికి ప్రజలు పట్టం కట్టాలని ప్రముఖ పాత్రికేయులు టంకశాల అశోక్ ఆకాంక్షించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం భాషాభివృద్ది పీఠం ఆధ్వర్యంలో పద్మవిభ�