హైదరాబాద్: ప్రజాకవి కాళోజీ (Kaloji) నారాయణ రావు వర్ధంతి సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ నివాళులర్పించారు. తన రచనలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూరాని, తెలంగాణ యాస, పడికట్టు పదాలతో ఈ నేలను తన కలంతో సుసంపన్నం చేవారని, వాడుక భాషకు పట్టం కట్టిన మహాకవి అని గుర్తుచేసుకున్నారు. కాళోజీ స్పూర్తితో.. సీఎం కేసీఆర్ నేర్పుతో తెలంగాణ ఉద్యమం లక్ష్యం చేరిందన్నారు.