మనిషికి హితాన్ని కలిగించి, మంచి మార్గంలో నడిపించే ఒక చక్కని సాధనం సాహిత్యం. నిజం చెప్పాలంటే మనిషి జీవితాన్ని మార్చే శక్తి సాహిత్యానికి ఉన్నది. ఒక వ్యక్తి కష్టాలను భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.
మానవ జీవిత అంతరంగపు లయల్ని అక్షరమయం చేసి భిన్న ప్రక్రియల్లో విశిష్టమైన రచనలు అందించిన రామా చంద్రమౌళి 1950 జూలై 8న వరంగల్లో రాజ్యలక్ష్మి, కనకయ్య దంపతులకు జన్మించారు.
సద్భావ రమ్య సాహితీ అరుణిమ రమణీయ హృదయ రమ నెల్లుట్ల వంశ వరిష్ఠ వనిత భాగవత పురాణాన్ని పండించిన హాలికుడు పోతన్న వారసత్వ ప్రతీక కవనపూదోట విరిసిన హాలిని కార్టూన్ ప్రక్రియ కళాజ్యోతి తెలుగు కథా రచనా విశారద సభా
జీవితాంతం తెలంగాణ కోసం పరితపించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావును ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తున్నది. కాళోజీ మరణానంతరం ఆయన పేరిట ఏటా ఆయన జయంతిరోజున బీఆర్ఎస్ ఇస్తూ వచ్చిన కాళోజీ పురస్కారాన్�
Harish Rao | ఈ ఏడాదికి గానూ ప్రఖ్యాత సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత నలిమెల భాస్కర్కు కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Kaloji Award | పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుమీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా ప్రదానం చేసే ‘కాళోజీ నారాయణరావు అవార్డు’ 2024 సంవత్సరానికిగాను ప్రముఖ సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అను�
ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ (Jayaraj) గుండెపోటుకు గురయ్యారు. శనివారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు.
Kaloji Award | హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజా కవి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణరావు 109వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుమీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా ప్రదానం చేసే ‘కాళోజీ నారాయణరావు అవార్డు’ 2023 సంవత్సరానికిగాను ప్రముఖకవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ను వరించింది.
హైదరాబాద్ : ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్ను ప్రభుత్వం కాళోజీ నారాయణరావు పురస్కారానికి ఎంపిక చేసింది. ఆయన ఎంపికపై డెక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ మణికొండ వేదకుమార్ హర్షం వ్యక్�
హైదరాబాద్ : ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్ను కాళోజీ నారాయణరావు పురస్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ అవార్డుతో పాటు రూ. రూ.1,01,116 నగదు బహుమతి, జ్ఞాపికతో ఆయనను ప్ర�
రేపు రవీంద్రభారతిలో అవార్డు ప్రదానం కవిగా, విమర్శకునిగా ప్రసిద్ధి హైకూ ప్రక్రియకు ప్రాచుర్యం కల్పించిన సాహితీవేత్త గజళ్ల ప్రక్రియలోనూ కృషి నాలాంటి సామాన్యుడికి అవార్డు ఇవ్వడం ఆనందం: పెన్నాశివరామకృష్