తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు, నీటి వాటాల్లో నిజానిజాలను తేల్చేందుకు దమ్ముంటే సీఎం రేవంత్రెడ్డికి నచ్చిన తేదీల్లో అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ‘శాసనసభలో చర్చకు మ�
‘గోదావరి, కృష్ణా నదుల్లోని ప్రతి బొట్టును ఒడిసిపట్టి ఒక్క చుక్కను కూడా వదలకుండా కాలంతో పోటీపడి కాళేశ్వరం నిర్మించి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు, సీతారామ ప్రాజెక్టులను 90 శాతం పూర్తిచేసి తెలంగాణ ప్రజల �
‘నేరమే అధికారమై ప్రజలను నేరస్థులను చేసి వెంటాడుతుంటే.. నోరుండి ఊరక కూర్చున్న ప్రతివాడూ నేరస్థుడే’ అన్నాడో మహానుభావుడు. నేరమే అధికారం పంచన చేరి పసికూన తెలంగాణ గొంతు నులిమేస్తూ పట్టుబడ్డ ఒకానొక పాపిష్టి �
మోసాలకు మారుపేరైన కాంగ్రెస్ పార్టీ.. ఎప్పటికీ దుర్మార్గపు ఆలోచనలు చేయడం తప్ప ప్రజల బాగోగులు పట్టించుకోదు’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ హయాంలో నీటి చుక్క లేక నెర్రెలు బారిన నేల తుంగతుర్తి. నాలుగు వందల ఫీట్ల లోతు బోర్లు వేసినా నీటి జాడ లేని నియోజకవర్గమిది. సాగునీటికే కాదు తాగునీటికి కూడా దశాబ్దాల తరబడి గోసపడ్డ ప్రాంతమిది.
ఉమ్మడి జిల్లాలోని జలవనరులన్నీ కళకళలాడుతున్నాయి.. కాళేశ్వర జలాలకు తోడు భారీ వర్షాలతో చెరువులు, కుంటలన్నీ నిండుకుండల్లా మారాయి.. మెజార్టీ చోట్ల మత్తళ్లు దుంకుతూ జల సవ్వళ్లు చేస్తున్నాయి.
సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ప్రపంచమే ఆశ్చర్యపోయిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. అతిపెద్ద మల్టీ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇంత తక్కువ కాలంలో ఎలా సాధ్యమైందని ప్రపంచ ద
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఇరిగేషన్ అధికారులు లక్ష్మీ పంప్హౌస్ నుంచి గాయత్�
కాళేశ్వరం ప్రాజెక్టుపై అమెరికన్ సివిల్ సొసైటీ ఆఫ్ ఇంజినీర్స్ ప్రతినిధులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది ఎంతో అద్భుతమైన ప్రాజెక్టు అని సంస్థ ప్రెసిడెంట్ మరియా సీ లెమన్ ప్రశంసించారు. కాళేశ్వ�
కాలుష్య కాసారంగా మారి కంపుకొడుతున్న చారిత్రక హుస్సేన్ సాగర్కు పూర్వ వైభవం రానున్నది. నెర్రలు బారిన తెలంగాణ భూములను తడుపుకుంటూ.. బిక్కముఖం వేసుకొని ఆకాశం వైపు చూస్తున్న రైతుల మోములో పచ్చని పంటలతో చిరు�
అంతర్గాం మొదటి నుంచి మామిడి తోటలకు పేరుగాంచింది. అయితే కొన్నేళ్లుగా మామిడి తోటల సాగులో మార్పు మొదలైంది. మేలు రకాలైన బంగినపెల్లి, హిమాయత్, మల్లిక, దశేరీ రకాలకు చెందిన చెట్లను పెంచడం మొదలు పెట్టారు.
మహబూబాబాద్ : ఈ ఎండాకాలంలోనే మడిపల్లి గ్రామానికి కాళేశ్వరం జలాలను తీసుకొస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి పోలేపల్లి, మడిపల్లి గ్ర�
నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి కౌడిపల్లి: మండలానికి కాళేశ్వర జలాలను తీసుకువచ్చి తాగు, సాగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయబోతున్నామని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి పేర్కొన్