రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రాష్ట్రమంతటా పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు.
కాళేశ్వరంతోనే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కొంతమంది సీనియర్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని తప్పుదోవ పట్టించారని, రైతులకు నీట�
కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య విధానాల వల్ల రైతులు ఆగమైపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రంలో 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. ఇది కాలం తెచ్�
కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణ అంశాన్ని మంగళవారం జరగనున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశమున్నది. ఇదే విషయాన్ని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కూడా ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడించారు.
Minister Uttam Kumar Reddy | గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలపై మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు పథకాలకు ఇప్పటికే సుమారు 80 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని.. పథకం అందని
KTR | నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాలం మంచిగా కాలేదు.. కరువు వస్తున్నది.. అందరం కలిసి ఎదుర్కొందాం అంటున్నాడు. ఇది కాలం తెచ్చిన కరువు కానేకాదు.. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్ర
గత శుక్రవారం మేడిగడ్డకు వెళ్తుంటే మిత్రుల మధ్య వలపోతలవరదే పారింది. నిన్నటి కన్నీళ్లు, నేటి సాగునీళ్ల నడుమ తెలంగాణ నేలపై పారిన నెత్తురు, పడిన తండ్లాట వొడువని ముచ్చటగా మారింది. ఒకవేళ కేసీఆర్ గులాబీ జెండా �
ప్రపంచంలో ఏ ప్రాజెక్టుపై జరగనంత దాడి బహుశా ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే జరిగి ఉండవచ్చు. తిప్పిపోతల పథకమని ఒకరు.. కరెంటు చార్జీలు భారమని మరొకరు.. తెల్ల ఏనుగని ఇంకొకరు.. లక్షల కోట్లు వృథా అని.. ఇలా ప్రాజెక్�
సమస్య అన్నది సర్వసాధారణం. విజ్ఞులు ఎవరైనా సమస్యను పరిష్కరించటంపైనే దృష్టిపెడతారు. అంతేకానీ దాన్ని ఆసరాగా చేసుకుని పబ్బం గడపాలనుకోరు. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన రాజ�
‘కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు కామధేనువు. అటువంటి కాళేశ్వరాన్ని పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయండి. నీళ్లను వెంటనే లిఫ్ట్ చేసి రైతులకు అందించండి. నల్లగొండ సభలో కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు బీఆర్ఎస్ నేతలమం
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లో ఎలాంటి లోపం లేదని, వరదల వల్లే మేడిగడ్డ పిల్లర్లు దెబ్బతిన్నాయని సాగునీటిరంగ నిపుణుడు వీ ప్రకాశ్ స్పష్టం చేశారు. అన్నారం బరాజ్ వద్ద శుక్రవారం ఆయన మాట్లాడారు. డిజైన్ లోప�
ఎడారిగా మారుతున్న తెలంగాణను సస్యశ్యామలం చేసిన గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరమని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి కొనియాడారు. దాన్ని జీర్ణించుకోలేని కొందరు రాజకీయాల కోసం అసత్యాలను, అభూత కల్పనలను ప్ర�