BRS Party | మార్చి 1వ తేదీన బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చలో మేడిగడ్డ కార్యక్రమానికి అనుమతి కోరుతూ డీజీపీ రవి గుప్తాకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలోని బృందం వినతి పత్రం అందజేసింది.
KTR | కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎండగట్టారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీర
మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుకు గురై నాలుగు నెలలు గడుస్తున్నా కేవలం విచారణలు, సమావేశాలు, పవర్పాయింట్ ప్రజెంటేషన్ల పేరుతో ప్రభుత్వం కాలం వెళ్లదీస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వానకాలం వచ్చే వరకు �
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ రాజ్లను పరిశీలించాలని, వాటి నిర్మాణ ప నులను, డిజైన్లను అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కి �
కాళేశ్వరంపై పదేపదే మాట్లాడే సీఎం రేవంత్రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా పరిశీలించాలని, తాము కూడా మీతో కలిసి వస్తామని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ సూచించారు. ఈ ప్రాజ�
బీఆర్ఎస్ ప్రభుత్వ పదేండ్ల పాలనలో ‘ఖర్చు బారెడు ఫలితం జానెడు’ అన్నట్టుగా ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగిందని, రూ.వేల కోట్లు ఖర్చుతో నిర్మించిన ప్రాజెక్టుల్లో అసలు ఆయకట్టే లేదని, కే
మేడిగడ్డ బరాజ్లో పిల్లర్లు కుంగడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేస్తూ బీఆర్ఎస్ సర్కార్పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదని మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్కుమార్ అన్నారు. వర్షాకాలం�
Niranjan Reddy | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని గిల్లితే రాష్ట్రంలో బీజేపీ నేతలకు నొప్పి లేస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్, కేసీఆర�
కాళేశ్వరం ప్రాజక్టు కోసం ఖర్చుపెట్టిన నిధులకు సంబంధించి శ్వేతపత్రంలో పేర్కొన్న అంకెలకు, బడ్జెట్ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన అంకెలకు పొంతనలేదని మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు.
కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా ముద్ర వేసే ప్రయత్నం చేయొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. మేడిగడ్డను రిపేర్ చేసేందుకు అవకాశం ఉందని, ఇందుకోసం నిపుణుల
Harish Rao | ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓ రెండు, మూడు ఎంపీ సీట్ల కోసం వరద, బురద రాజకీయాలకు పాల్పడుతోంది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ
Harish rao | రాజకీయాల కోసం తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఒక బరాజ్ మాత్రమేనని తెలిపారు. అక్కడ ఏద