మేడిగడ్డ బరాజ్లో పిల్లర్లు కుంగడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేస్తూ బీఆర్ఎస్ సర్కార్పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదని మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్కుమార్ అన్నారు. వర్షాకాలం�
Niranjan Reddy | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని గిల్లితే రాష్ట్రంలో బీజేపీ నేతలకు నొప్పి లేస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్, కేసీఆర�
కాళేశ్వరం ప్రాజక్టు కోసం ఖర్చుపెట్టిన నిధులకు సంబంధించి శ్వేతపత్రంలో పేర్కొన్న అంకెలకు, బడ్జెట్ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన అంకెలకు పొంతనలేదని మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు.
కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా ముద్ర వేసే ప్రయత్నం చేయొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. మేడిగడ్డను రిపేర్ చేసేందుకు అవకాశం ఉందని, ఇందుకోసం నిపుణుల
Harish Rao | ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓ రెండు, మూడు ఎంపీ సీట్ల కోసం వరద, బురద రాజకీయాలకు పాల్పడుతోంది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ
Harish rao | రాజకీయాల కోసం తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఒక బరాజ్ మాత్రమేనని తెలిపారు. అక్కడ ఏద
KCR | ఇది మునుపటి యెడ్డి తెలంగాణ కాదు.. లేచిన తెలంగాణ.. ఇది టైగర్ తెలంగాణ.. ఒక ఆవాజ్ ఇస్తే లక్ష పిడికిళ్లు ఎత్తి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్న తెలంగాణ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు.
KCR | ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక ఆటబొమ్మ కాదు.. అవగాహన
కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నది. అందుకు తాజాగా బడ్జెటే నిదర్శనం. బడ్జెట్లో ‘మా ప్రభుత్వం దుబారా వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి �
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బ్యారేజీల పటిష్టత, కుంగిపోయిన పిల్లర్ల విషయంలో ఎలాంటి చర్యల�