Jagadish Reddy | హామీ అమలు చేస్తున్నామని డబ్బా కొట్టుకుంటున్న కాంగ్రెస్ ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. గోదావరి నీ
Kaleshwaram | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టులన్నీ నిండు కుండలా మారాయి. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం సోమవారం
Godavari | నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయానికి భారీగా వరద పోటెత్తుతున్నది. భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాలతో పాటు డ్యామ్ పరిసర ప్రాంతాల నుంచి డ్యామ్లోకి నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం డ్యామ్లో న
KTR | కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనానికి మేడిగడ్డ బ్యారేజీనే సాక్ష్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మేడిగడ్డను త్వరలో సందర్శిస్తాం.. విజువల్స్ తీసుకు వచ్చి ప్రజలకు వివరం
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం జలాలతో నిరుడు నిండుకుండలా కనిపించిన చెక్డ్యాంలు.. నేడు నీళ్లు లేక ఇసుక దిబ్బలతో వెలవెలబోయి కనిపిస్తున్నాయి. గతేడాది ఇదే సమయంలో ఇప్పట్లాగే వర్షా�
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సోమవారం పలువురు ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్లను విచారించింది. ‘కాళేశ్వరం ప్రాజెక్టులో మీ పాత్ర ఏమిటి?, అనుమతు లు, ఆర్థిక అంశాల్లో మీరు ఎలాంటి పాత్ర పోషించారు?’
ప్రభుత్వం బేషజాలకు పోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకొచ్చి చెరువులు, కుంటలు నింపాలని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. మేడిగడ్డ వద్ద 40 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నదని చెప�
తలాపున గోదారి గలగల పారుతున్నా తనువంతా ఎడారై ఎండిన శాపానికి విమోన కాళేశ్వరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. మా కరువులకు కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం ప్రాజెక్టు అని చె
ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఎస్ఐ కీచకుడిగా మారాడు. తన పోలీస్స్టేషన్లోనే విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్పై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప
Telangana | కాళేశ్వరంలో మహిళా కానిస్టేబుల్పై అత్యాచారం ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. రివాల్వర్తో బెదిరించి హెడ్ కానిస్టేబుల్ రమపై లైంగిక దాడికి పాల్పడిన ఎస్సై భవానీ సేన్ను శాశ్వతంగా విధ
మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్లో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఎన్డీఎస్ఏ సూచన మేరకు వానకాలంలో వరద ఉధృతి వల్ల బరాజ్కు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యల్లో భాగంగా దెబ్బతిన్న పిల్లర్ల వద్ద అప్, డౌన్
2023 జనవరి 10 నాటికి గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు 173.36 టీఎంసీలు. 2024, జనవరి 10 నాటికి ఇవే ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు 167.24 టీఎంసీలు.
మే 2న అచ్చయిన వ్యాసంతో వెదిరె శ్రీరాం కాళేశ్వరం విచారణ పూర్తవుతుందని భావించా. కానీ, మే 3న ఐదో భాగం కూడా రాసి ముగించారు. సంతోషం. అందులో కూడా వెదిరె వారికి కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాల్సిన అవసరముందని భావించి ఈ �
పరిశ్రమలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. గత కేసీఆర్ సర్కారు పైప్లైన్ల ద్వారా పారిశ్రామిక వాడలకు వాటర్ సైప్లె చేయడంతో ఇన్నాళ్లూ ఇండస్ట్రీకి ఇబ్బంది లేకుండా అవసరాలు తీరాయి. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత