కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 15వ ప్యాకేజీ టెయిల్ఎండ్ భాగంగా నిర్మితమైన గంధమల్ల జలాశయ రూపశిల్పి కేసీఆరేనని, 100 ఎంబీబీఎస్ సీట్ల సామర్థ్యంతో స్వామివారి పేరిట యాదగిరిగుట్టకు వైద్య కళాశాలను మంజూరు చేసిన ఘనత ర�
కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి కల్పతరువని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 20 లక్షల 33 వేల 572 ఎకరాలకు సాగునీరు అందిస్తే, ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని కాం�
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవ�
Mahadevpur | ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలను పెంచాలని మండల విద్యాధికారి ప్రకాష్ బాబు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో బడిబాట కార్యక్రమం పై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు.
రాజకీయ కక్షసాధింపులో భాగంగానే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు ఇప్పించిందని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు.
కాళేశ్వరం కమిషన్ పేరుతో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం క్షద్ర రాజకీయాలు కొనసాగిస్తున్నదని ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
నాలుగు కోట్ల మంది కోసం మహాత్ముని స్ఫూర్తిగా తెలంగాణ కలగన్న కేసీఆర్.. ఒకే ఒక్కడిగా బయల్దేరారని, ఎన్నో అవమానాలను అధిగమించి తెలంగాణను సాధించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఎంతో �
Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.
మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26 వరకు 12 రోజులపాటు సరస్వతీ పుష్కరాలు (Saraswati Pushkaralu) జరిగాయి. త్రివేణి సంగమంలో పున్యస్నానాలు ఆచరించేందుకు లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు చేస్తున్న అబద్ధపు మాటలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ (Sunke Ravishankar) అన్నారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా ఇంచార్జి మంత్రి ఉత్త�
KTR | మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయింది అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు తెలంగాణపై చేసిన కుట్రలు మళ్లీ పదునెక్కుతున్నాయి. నదీజలాలు తెలంగాణకు దక్కకుండా చేసే ప్రణాళికలు కండ్లముందే చకచకా సాగిపోతున్నాయి. ప్రధాని మోదీ-ఏపీ సీఎం చంద్రబాబు-తెలంగ�