శాసనసభను అబద్ధాలకు వేదికగా మార్చి వాటికి బ్రాండ్ అంబాసిడర్గా రేవంత్ నిలిచారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ జాతిపితగా పేరుతెచ్చుకుంటే సీఎం రేవంత్రెడ్డి బూతుపితగా పేరు తెచ్
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో ముస్లిం �
రాష్ట్రంలో పోలీసుల ద్వారా సీఎం రేవంత్రెడ్డి ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఇందులో భాగంగానే మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావుపై అ
రాష్ట్రంలో జనవరి 26 నుంచి కొత్తగా పలు సంక్షేమ పథకాలు ప్రారంభిస్తామని చెప్తున్న ప్రభుత్వ తీరు చూస్తుంటే.. పేదలకు సంక్షేమ పథకాలు ఎలా అందించాలన్న సోయికంటే కోతలు ఎలా పెట్టాలన్న దురాలోచనే ఎక్కువ ఉన్నట్టు తెల�
ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంపై శాసనసభలో చర్చ పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశంపై నాలుగు గోడల మధ్య చర్చ కన్నా ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో నా�
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నివాసానికి పార్టీ కార్యకర్తలు, అభిమానుల తాకిడి రోజురోజుకు పెరిగిపోతున్నది.
Kaleru Venkatesh | ఆయన విద్యాధికుడు. ఢిల్లీ వర్సిటీలో న్యాయ విద్యను అభ్యసించారు. న్యాయవాదిగా ఎంతో మందికి సేవలందించారు. ఉద్యమ సమయంలో అడ్వకేట్ జేఏసీలో కీలక భూమిక పోషించారు. బీఆర్ఎస్ లీగల్ సెల్లో పనిచేశారు. ప్రజల
Amberpet | కేంద్రమంత్రి కిషన్రెడ్డికి అంబర్పేట నియోజకవర్గం రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించింది. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన అంబర్పేట అభివృద్ధికి కిషన్రెడ్డి చేసింది శూ
దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అత్యధిక పింఛన్ అందిస్తూ.. సీఎం కేసీఆర్ తమకు ఆత్మబంధువుగా
నిలిచారంటూ కీర్తించారు దివ్యాంగులు. పింఛన్ను మరో వెయ్యి రూపాయలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ.. ఆది�