కాకతీయుల రాజధాని ఓరుగల్లులో 1886లో నిజాం అసఫ్ జాహీల హయాంలో కట్టిన సుబేదారి బంగ్లాకు నేటితో 140 ఏళ్లు నిండనున్నది. నిజాం కాలం నుంచి పరిపాలన కేంద్రంగా ఉన్న ఈ బంగ్లా నేటికీ చెక్కు చెదరలేదు.
మండలంలోని చెరువు శిఖం భూములను కొందరు దర్జాగా ఆక్రమించుకుంటున్నారు. కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చే
రాజకీయ ఆలోచనలు, కారణాలు ఏవైనా కావొచ్చు.. ఏమైనా ఉండొచ్చు.. తెలంగాణ పేరెత్తగానే స్ఫురించే చారిత్రక చిహ్నాలను తొలిగించడం చారిత్రక తప్పిదమే అవుతుంది. చారిత్రక నేపథ్యం ఉన్న చిహ్నాల్ని రాజకీయ ఆలోచనలు, కారణాలత�
మొదలు ఏదో.. ఊడలు ఏవో తెలియనంతగా విస్తరించిన మహావృక్షం అది! సూర్య కిరణాలు సైతం భూమికి సోకనంత దట్టంగా పరుచుకున్న చెట్టు అది! ఒక్క ఊడ నుంచి మరో ఊడతో విస్తరిస్తూ.
పాన్గల్ ఖిల్లా.. ప్రకృతి రమణీయ దృశ్యాల నెలవు.. ఆ కొండ మీది కోట కాకతీయుల కళాత్మకతకు దర్పణం.. రమణీయ శిల్పకళా సంపదకు కొలువు.. చెక్కు చెదరని ప్రధాన ద్వారం.. శత్రుదుర్భేద్యకరంగా కోట గోడలు.. యుద్ధానికి సై అనేలా ఫి�
కాకతీయుల అద్భుత శిల్ప కళావైభవానికి.. నాటి సాంకేతిక నైపుణ్యానికి నిలువెత్తు సాక్ష్యాలు కీర్తితోరణాలు. అంతటి ప్రాశస్త్యం కలిగిన కీర్తితోరణాలు, శిల్పుల నైపుణ్యం, వారి ప్రతిభ, కళాత్మకత చూపరులను మంత్రముగ్ద�
కూసుమంచికి మరో పురాతన కట్టడం వన్నె తెస్తున్నది. కోటలో ఉన్న కాకతీయుల కట్టడమైన మరో కళాశిల్పం చూపరులను కట్టిపడేస్తున్నది. వెయ్యేండ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ నిర్మాణం దుర్గామాత, కాళికామాత ఆలయంగా చెబుతున్నప�
వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించిన పార్వతీ రామలింగేశ్వర ఆలయానికి ఎంతో విశిష్టత ఉన్నది. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో హోలీ పండుగకు ముందు మూడ్రోజులపాటు స్వామి వారి కల్యాణోత్సవాలను వ
దాదాపు రెండు శతాబ్దాల పాటు తెలుగు నేలను అప్రతిహతంగా పరిపాలించిన రాజవంశం కాకతీయులు. ఆంధ్రదేశమే కాకుండా దక్షిణాన తమిళనాడులోని కంచి వరకు; పశ్చిమాన కర్ణాటకలోని రాయచూరు, బీదర్ వరకు; తూర్పున కళింగ దేశం వరకు �
చారిత్రక వారసత్వ సంపదకు నెలవైన యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో శాసనం లభించింది. చౌటుప్పల్ మండలంలోని పెదకొండూరు వరదరాజస్వామి ఆలయ ప్రాంగణంలో కాకతీయుల శాసనాన్ని గుర్తించారు.
క్రీ.శ. 1313 నాటికి ప్రతాపరుద్రుని శ్రీశైల శాసనంలో పేర్కొన్న కొన్ని ముఖ్యమైన నాడులు కన్నాడు, పెడకల్లు, కమ్మనాడు, మింగలనాడు, పాకనాడు, రేనాడు, ములికినాడు...
కాకతీయ రాజ్యం వాస్తవంగా దక్కన్ పీఠభూమిలోని నీటి వనరులు తక్కువగా ఉండి, భూసారం అంతగా లేని తెలంగాణ కేంద్రంగా స్థాపితమైంది. గణపతిదేవుని సైనిక విజయాల ఫలితంగా...