KTR | తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం లేకుండా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ‘ఇది అధికార నిర్ణయమా? ల�
ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తులను తెలంగాణ రాజముద్ర నుంచి తొలగించడం రాష్ట్ర ప్రజల్ని అవమానించడమేనని మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తా అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తులను తెలంగాణ రాజముద్ర నుంచి తొలగించడమంటే రాష్ట్ర ప్రజల్ని అవమానించడమేనని మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్గుప్తా విమర్శ�
తెలంగాణ రాష్ట్ర రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణం తొలగింపును వ్యతిరేకిస్తూ శనివారం కేయూ మొదటి గేటు వద్ద కాకతీయ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కవి, గాయకుడు అందెశ్రీ తాకట్టు పెట్టిండు.. తెలంగాణ కళాకారులు కట్టు బానిసలన్న అందెశ్రీ.. ఇప్పుడు ఆయన చేసేదేమిటని ప్రముఖ కవి, కళాకారుడు మిట్టపల్లి సురేందర్ ప్రశ్నించారు. తాము 550 మంది కళ
తెలంగాణ గేయాన్ని మార్చడం చారిత్రక తప్పిదమే అంటూ రేవంత్ సర్కారుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో సంగీత దర్శకులే కరువయ్యారా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ అనాలోచిత నిర్ణయంపై
తె లంగాణ కీర్తి ప్రతిష్టకు చిహ్నాలైన కాకతీయ కళాతోరణం, చార్మినార్లను రాజ ముద్ర నుంచి తొలగించాలనే సర్కారు నిర్ణయంపై బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. ఈ మేరకు లోగో మార్పుపై గురువారం బాలసముద్రంలోని పార్టీ కా�
Telangana emblem | తెలంగాణ అస్తిత్వానికే ముప్పుకలిగేలా అనాలోచిత నిర్ణయాలతో ముందుకెళ్లిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్, తెలంగాణ సమాజం నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
తెలంగాణ ప్రాంతాన్నంతటినీ ఏకం చేసి పరిపాలించిన కాకతీయులు.. తెలుగు జాతి వైభవాన్ని సుసంపన్నం చేశారని చరిత్రకారులు, సాహితీవేత్తలు, కళాకారులు గుర్తు చేస్తున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కాకతీయ కాలం నాటి చారిత్రక కట్టడాలు, గొలుసుకట్టు చెరువులు, ప్రాచీన శివాలయాలు ఇలా ఎన్నో నేటికీ జిల్లా ప్రజలతో విడదీయలేని చారిత్రక బంధాలుగా కొనసాగుతున్నాయి.
రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణాన్ని తొలగించి ఓరుగల్లు కీర్తిని తగ్గించాలని చూస్తే ఊరుకునేది లేదని అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘కేసీఆర్ ఆనవాళ్లు’ ఉండకూడదనే అక్కసో.. లేక చారిత్రక ప్రాధాన్యతప�
కాకతీయ కళాతోరణం, చార్మినార్ రాచరికపు చిహ్నాలంటూ ఆయా గుర్తులను రాష్ట్ర అధికారిక చిహ్నం నుంచి తొలగిస్తామంటున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చివరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీయే బోనుల�
మహానగరానికి మణిహారంలా ఉన్న ఔటర్పై ప్రయాణం ప్రతి ఒక్కరినీ కనువిందు చేస్తున్నది. వివిధ జిల్లాల నుంచి నగరానికి వచ్చే ప్రయాణికులకు తీరొక్క అందాలతో ఔటర్ వినూత్నంగా స్వాగతం పలుకుతున్నది.
ఔటర్ ప్రయాణం కనువిందు చేస్తున్నది.. వివిధ జిల్లాల నుంచి ఔటర్ మీదుగా భాగ్యనగరంలోకి వచ్చే ప్రయాణికులు, సందర్శకులకు వినూత్న రీతిలో స్వాగతం పలికేలా హెచ్ఎండీఏ హెచ్జీసీఎల్ విభాగం అధికారులు ఏర్పాట్లు చే
ఔటర్ ప్రయాణం కనువిందు చేస్తున్నది.. వివిధ జిల్లాల నుంచి ఔటర్ మీదుగా భాగ్యనగరంలోకి వచ్చే ప్రయాణికులు, సందర్శకులకు వినూత్న రీతిలో స్వాగతం పలికేలా హెచ్ఎండీఏ హెచ్జీసీఎల్ విభాగం అధికారులు ఏర్పాట్లు చే