యాసంగి సాగు కోసం ఎస్సారెస్పీ నుంచి సోమవారం నీటి విడుదల ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు ఎస్సారెస్పీ జల విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి జెన్కో సీఈ రమేశ్, ప్రాజెక్టు ఎస్ఈ శ్రీనివాస్ కాకతీయ కాలువకు నీటి విడు�
కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ రిజర్వాయర్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 2 వేల క్యూసెక్కుల నీటిని మంత్రి గంగుల కమలాకర్.. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్తో కలిసి బుధవారం విడుదల చేశారు. ఈ సంద�
Minister Gangula Kamalakar | తెలంగాణకు ముందు నీటి కోసం జిల్లాల మధ్య నీటి యుద్ధాలు జరిగేవని, స్వరాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రం సస్యశ్యామలమైందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
‘మన నీళ్లు మనకే నినాదం’ సాకరమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రణాళికతో ఎక్కడ చూసినా నీళ్లే కనబడుతున్నయి. తాగేందుకు నీళ్లు లేని పరిస్థితి నుంచి నడి ఎండాకాలంలోనూ ఎక్కడ చూసినా నీళ్లే అనేలా మారింది. తెలంగాణ రాష్
గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్ల ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గం సస్యశ్యామలంగా మారుతుందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ పేర్కొన్నారు. గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణానికి నిధులిచ్చేందుకు సీఎం కేసీఆ
కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం(ఎల్ఎండీ) నుంచి సూర్యాపేట జిల్లా వరకు సాగునీటిని తీసుకుపోయే కాకతీయ కాలువ నిండుగా పారుతున్నది. యాసంగి వరి నాట్లు జిల్లాలో చివరి దశకు చేరుకోగా,
యాసంగి పంటలకు సంబంధించి లోయర్ మానేరు డ్యాం(ఎల్ఎండీ) నుంచి కాకతీయ కాల్వకు శనివారం అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ మేరకు ఈఎన్సీ శంకర్ స్విచ్ఛాన్ చేసి నీటిని దిగువకు పంపించారు.
స్వరాష్ట్రంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చరిత్రను తిరగరాస్తున్నది. ఆరు దశాబ్దాలుగా ఒక్క పంటకు, అదీ దిగువమానేరు ఆయకట్టు వరకు మాత్రమే నీటిని అందించిన ప్రాజెక్టు.. నేడు రెండు తరి పంటలకు ఆఖరి మడి వరకూ తడిని అ�
ఎల్ఎండీ టూ మైలారం రిజర్వాయర్ తిమ్మాపూర్ రూరల్, జూలై 20: ఇటీవల కురిసిన భారీవర్షాలతో ఎల్ఎండీ నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. దీంతో అధికారులు వానకాలం సీజన్కు ముందే కాకతీయ కాలువ ద్వారా నీటిని విడుదల చ�
కరీంనగర్;ఓ వైపు ఎండలు మండుతున్నా వ్యవసాయానికి సాగునీరు మాత్రం ఆగడం లేదు. కరీంనగర్ లోయర్ మానేరు నుంచి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల వరకు వెళ్లే కాకతీయ కాలువ నిండుగా ప్రవహిస్తున్నది. ఒకప్పుడు �
Kakatiya Canal | ఈత సరదా వారి ప్రాణాల మీదకు తెచ్చింది. కాతీయ కెనాల్లో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ విషాదకర సంఘటన వరంగల్లోని డాక్టర్స్ కాలనీ సమీపంలో చోటు చేసుకుంది.
Yasangi Crops | దిగువ కాకతీయ కాలువకు యాసంగి నీటిని మంత్రి గంగుల కమలాకర్ విడుదల చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎల్ఎండి రిజర్వాయర్ దిగువ కాకతీయ కాలువకు ఈ నీటిని విడుదల చేశారు.
కాకతీయ కాలువకు 4వేల క్యూసెక్కులు విడుదలసీఎం కేసీఆర్కు మంత్రులు కొప్పుల, వేముల, గంగుల కృతజ్ఞతలుహైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో �