ప్రతిపక్షాలపై కడియం ఫైర్ స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 28: సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూ సి ఓర్వలేక.. త మ ఉనికిని కా పాడుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు చేస్తున్నాయని మాజీ ఉప ముఖ్యమంత�
అభివృద్ధిని చూడలేక గెజిట్ నోటిఫికేషన్ నిలిపేయాలి లేదంటే సుప్రీంకు వెళ్తాం మాజీ డిప్యూటీ సీఎం కడియం వరంగల్, జూలై 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కృష్ణా, గోదావరి నదీ జలాలపై బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ జార�
సోషలిస్టునంటూనే అక్రమాలు వేల కోట్లు, వందల ఎకరాలు,గడీలను మించిన భవనాలు కులం, మతం పేరుతో సంస్కృతిపై దాడిచేస్తున్న బీజేపీ రాష్ర్టానికి బీజేపీ ఏం చేసింది ఎందుకు మీరందులో చేరారు? తెలంగాణపై బెంగాల్ తరహాలో కా
ఆ భావజాలం ఎక్కడికి పోయింది.? తనది కమ్యూనిస్టు భావజాలం అని చెప్పుకునే ఈటల రాజేందర్ బీజేపీలో ఎలా చేరారని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.