శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం కోసం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మహంకాళ్ గ్రామం పరిధిలోని 93, 94, 95, 770, 771, 772, 773, 778, 779 సర్వే నంబర్లలో సేకరించిన భూమూల్లో 97 ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయంటూ హైకోర్టులో ప్రజాప�
గ్రూప్-1 మారుల తుది జాబితాను, జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దుచేసి పునర్మూల్యాంకనం జరపాలని, లేదంటే మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ దాఖలైన అప్పీళ్లపై హై�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ కోసం తనకు కేటాయించిన ‘మైకు’ గుర్తును సవరించాలంటూ అడ్వకేట్ నకా యాదీశ్వర్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.