ఖమ్మం జిల్లా విద్యార్థి భూక్యా లోహిత్ను అదృష్టం వెక్కిరించింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన జేఈఈ పరీక్షలో ర్యాంకు సాధించిన లోహిత్.. ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు.
పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని ప్రభుత్వం.. ఉచితాలను ధారాదత్తం చేయడానికి వెనుకాడటం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించరుగానీ ఉచిత పథకాల పేర�
నిరంతర శ్రమ, అంకితభావంతో పనిచేస్తే సానుకూల ఫలితాలు ఉంటాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి గీతోపదేశంలో కూడా అదే విషయాన్ని చెప్పారని వెల్లడ�
ఒక వ్యక్తి వేరే కుటుంబానికి దత్తత వెళ్తే.. పుట్టిన కుటుంబ ఆస్తులపై ఆ వ్యక్తికి హకులు ఉండవని హైకోర్టు స్పష్టం చేసింది. దత్తత వెళ్లిన కుటుంబంలో మాత్రమే ఆ వ్యక్తికి హకులు ఉంటాయని పేర్కొన్నది.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని, ఆయన అరెస్టుకు ఉత్తర్వులు ఇవ్వాలని నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెరుకు సుధాకర్, ఆయన కుమారుడు సుహాన్ దాఖలు చేసిన పిటిషన్లను
మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఓటమి పాలవడంతో ఆయనకు మాజీ ఎమ్మెల్యే హోదాలో భద్రత కల్పిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఎమ్మెల్యేలకు 2+2 భద్రత ఉండేదని, రాజగోపాల�
మార్గదర్శి చిట్ఫండ్ కంపెనీపై విచారణ పేరుతో ఏపీ సీఐడీ పోలీసులు కఠిన చర్యలు చేపట్టరాదని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఇదే సమయంలో సీఐడీ దర్యాప్తును అడ్డుకునేందుకు నిరాకరించింది.
ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సిట్ నుంచి సీబీఐకి బదలాయిస్తూ హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును రద్దు చేసింది.
మ్మెల్యేలకు ఎర కేసుపై సీఎం మీడియా సమావేశాన్ని నిర్వహిస్తే వచ్చిన నష్టమేమిటని హైకోర్టు ప్రశ్నించింది. ముఖ్యమంత్రి ఒక పార్టీ అధినేత అని, టీవీ చానళ్లకు సమాచారం ఇవ్వడం తప్పెలా అవుతుందని అడిగింది.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మరబెట్టు లక్ష్మీజనార్దన సంతోష్ (బీఎల్ సంతోష్ )కు, న్యాయవాది బుసారపు శ్రీనివాస్కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) జారీచేసిన నోటీసులపై స్టే �
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచన హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): గ్రూప్ -1 పోస్టుల భర్తీలో అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 44 ఏండ్ల నుంచి 49 ఏండ్లకు పెంచాలన్న విజ్ఞప్తులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాల