Municipal Elections | రాష్ట్రంలో పురపాలక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటివరకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని నిలదీసింది. ఎప్పటిలోగా నిర్వహిస్తారో చెప�
అక్రమ నిర్మాణాలు కండ్లముందు జరుగుతున్నా మీకు కనిపించడం లేదా? కండ్లు మూసుకున్నారా? అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే చూడలేని కబోదులా? వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.
రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల షెడ్యూల్ను 2 వారాల్లోగా సమర్పించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)ని హైకోర్టు ఆదేసించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు �
సినిమా థియేటర్లకు ఉదయం 11 గంటల్లోపు, రాత్రి 11 గంటల తర్వాత 16 ఏండ్లలోపు పిల్లలను సినిమాలకు అనుమతించొద్దని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై తగి న నిర్ణయం తీసుకోవాలని హోం శాఖకు సూచించింది. అన్ని వర్గాలతో ప్రభు�
సంక్రాంతి పండుగ సందర్బంగా పతంగులను ఎగురవేసేవారు సింథటిక్ మాంజా/నైలాన్ దారాలను వినియోగించకుండా నిరోధించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
విదేశాల్లో ఉన్న అల్లుడిపై కేసు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ హైదరాబాద్లోని ఎస్ఆర్నగర్కు చెందిన 84 ఏళ్ల వృద్ధుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గేటెడ్ కమ్యూనిటీల నిర్వహణకు మార్గదర్శకాలను రూపొందించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ అపార్ట్మెంట్స్ యాక్ట్ కింద గేటెడ్ కమ్యూనిటీలను నిర్వహిస్తున్�
యాదాద్రి భువనగిరి జిల్లా తురపల్లి మండలం గోపాలపురంలో పా ఠశాల, బస్టాండ్, వాటర్ ట్యాంకుల నిర్మా ణం కోసం సేకరించిన భూమికి పరిహారం ఇవ్వకపోవడంపై సంబంధిత అధికారుల పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. భూ యజమాని
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం పూలకొమ్మ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ మృతులకు తిరిగి పో స్టుమార్టం నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీచేయలేమని హైకోర్టు స్పష్టంచేసింది.
మహబూబాబాద్ ఎమ్మార్వో కార్యాల యం ఎదుట ఈ నెల 25న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ధర్నా నిర్వహించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీకి షరతులతో కూడిన అనుమతిస్తూ గురువారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి, వేధించారన్న ఆరోపణల నేపథ్యం లో గత నెల 28 నుంచి 31 వరకు ఉస్మానియా పోలీస్ స్టేషన్లో రికార్డయిన సీసీటీవీ ఫుటేజీని సమర్పించాలని హైకోర్టు ఆదేశి�
సికింద్రాబాద్ మహంకాళి మందిరంలోని ముత్యాలమ్మ దేవత విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు తీసిన వీడియోలను, వాటి లింకులను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు కేంద్ర సైబర్క్ర�
బీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్), దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం)పై స్పీకర్ అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర�