ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సీపీఎం పార్టీ కట్టంగూర్ మండల నాయకులు పాదయాత్ర చేపట్టారని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి తెలిపార�
Ex MLA Julakanti | ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న ఎనిమిది మందిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలను వేగవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశా�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు పింఛన్ పెంచాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర నాయకుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. పెన్షన్ను 6 వేలకు పెంచేవరకు ఉద్యమిస్తామని హెచ్చ�
Loan waiver | కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్ధానంలో భాగంగా ఎలాంటి షరతులు, ఆంక్షలు లేకుండా రైతులందర్నీ రుణవిముక్తులను(Loan waiver) చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి(Julakanti Rangareddy )రాష్ట్ర ప్�
Central budget | కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో(Central budget) తెలంగాణకు(Telangana) తీరని అన్యాయం జరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి (Julakanti Rangareddy )విమర్శించారు.
ఎండుతున్న పంటలను మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, అధికారులు కరువుపై పంట నష్టపరిహారం అంచనా వేసి ప్రభుత్వానికి పంపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్�
Julakanti Rangareddy | ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను(Crops) కాపాడాలని మాజీ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి(Julakanti Rangareddy) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Nallagonda | సెంటిమెంట్ పేరుతో బీజేపీ(BJP) రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తుందని, పార్లమెంటు ఎన్నికల వేళ అయోధ్యలోని రామమందిరాన్ని తెరపైకి తీసుకొచ్చారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి(
Julakanti |దేశభక్తి ముసుగులో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని, దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు హోల్సేల్గా అమ్మేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు.
బొడ్రాయిబజార్: ప్రజా ఉద్యమాలకు ఆయుధం పాట అని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఐఎంఏ ఫంక్షన్హాల్లో ప్రజనాట్య మండలి రాష్ట్ర రెండో మహాసభలను ఆయన ప్రారంభించ
బొడ్రాయిబజార్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్రలు కాకుండా ప్రజా క్షమాపణ యాత్ర చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఎం�
బీజేపీపై మండిపడ్డ జూలకంటి రంగారెడ్డి బొడ్రాయిబజార్, ఆగస్టు 19: కేంద్రంలోని బీజేపీ ఒకవైపు దేశసంపదను లూటీచేస్తూ మరోవైపు ప్రజలను ఆశీర్వదించాలంటూ యాత్రలు చేయడమేమిటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడ�
ఆశీర్వాద యాత్ర | ఆశీర్వాద యాత్రల పేరిట భారతీయ జనతా పార్టీ ప్రజలను నయవంచనకు గురి చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. బీజేపీ ఆశీర్వాద యాత్రను ఎక్కడి�