ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేసుకొనేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు తీర్పును
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక జడ్జి మే 7 వరకు పొడిగించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేసిన సీబీఐ, ఈడీ వ్యవహారాల జడ్జి కావేరీ బవేజా ఈ మేర
Excise Policy Case: ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు 14 రోజుల పాటు కస్టడీని పొడిగించారు. కస్టడీని పొడిగిస్తూ ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎక్సైజ్ పాలసీతో లింకున్న ఈడీ కేసులో కేజ్
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఊరట దక్కలేదు. ఎక్సైజ్ పాలసీకి చెందిన మనీల్యాండరింగ్ కేసులో ప్రస్తుతం ఆయన జుడిషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ కస్టడీని ఏప్రిల్ 23వ తేదీ వరకు ప�
మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. కవిత బెయిల్ పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవిత.. తన కుమా�
Arvind Kejriwal | జ్యుడీషియల్ కస్టడీలో చదవడానికి మూడు పుస్తకాలు (Three books), మందులు, ప్రత్యేక ఆహారం ఇలా మొత్తం ఐదు అభ్యర్థనలను అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కోర్టు ముందు ఉంచారు.
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసు (Delhi Excise policy case)లో ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ శుక్రవారం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొదట ఆయనకు గాంధీ దవాఖానలో వైద్యపరీ�
MLC Kavitha | రాజకీయ కుట్రతోనే తనపై తప్పుడు కేసు పెట్టారని, ఇది మనీలాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఈ కేసు నుంచి తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ధీ
TSRTC | హైదరాబాద్ నగర పరిధిలోని హయత్నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన వ్యవహారంలో నిందితురాలు అంబర్పేటకు సయ్యద్ సమీనాను ఎల్బీనగర్ పోలీసులు ఆదివారం అరెస్టు చే
కాగజ్నగర్లో పులి మృతి చెందిన ఘటనపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమ ఎద్దును చంపిందన్న కోపంతోనే విషప్రయోగం చేసి పులిని హతమార్చినట్లు విచారణలో ముగ్గురు అంగీకరించినట్లు అటవీశాఖ అధికారులు తెలిప�