Hydraa | జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ గుడి సమీపంలో జీహెచ్ఎంసీకి చెందిన పార్కుకు వెళ్లేదారిని మూసివేయడంతో పాటు నాలాపై నిర్మించిన ఆక్రమణలను హైడ్రా సిబ్బంది శుక్రవారం కూల్చివేశారు.
Double Bedroom | జీహెచ్ఎంసీ పరిధిలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లు కొన్ని ఖాళీగా ఉన్నాయని.. వాటిని ఇప్పిస్తానని నమ్మించి పలువురి నుంచి ఓ వ్యక్తి లక్షలు వసూలు చేశాడు.
KTR | కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భ�
Hyderabad | ఓ వైపు వేగంగా అభివృద్ధి చెందుతున్న జీవనశైలి.. మరో వైపు నగరంలో రూపాంతరం చెందుతున్న పని విధానం, సంస్కృతి విషయాల్లో వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
బంజారాహిల్స్ : తన ఇంటిముందు జీహెచ్ఎంసీకి చెందిన ఫుట్పాత్ను కబ్జాచేసి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నిర్మించిన అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ సిబ్బంది మంగళవారం కూల్చేశారు. జూబ్లీహిల
బంజారాహిల్స్ : పేదప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు బస్తీలు, కాలనీల్లో సమస్యలు లేకుండా అభివృద్ది కార్యక్రమాలను చేపట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. జూబ్లీహి�
బంజారాహిల్స్ : సీఎం కేసీఆర్ ఫాంహౌజ్ వద్దకు వెళ్తానంటూ బయలుదేరేందుకు యత్నించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అడ్డుకుని అంబర్పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. స
బంజారాహిల్స్ : అర్థరాత్రి దాకా పబ్ను నిర్వహించడంతో పాటు భారీ శబ్దాలతో సౌండ్ పొల్యూషన్ను కలిగిస్తున్న పబ్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జూబ్లీహిల్స
జూబ్లీహిల్స్ : దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం బస్తీలలో కార్పొరేటర్ వైద్య సేవలు అందించడం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. శుక్రవారం �
వెంగళరావునగర్ : వరదనీటి సమస్యకు శాశ్విత పరిష్కారం కోసం పనులు చేపట్టామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ అన్నారు. బుధవారం సోమాజిగూడ డివిజన్ నాగార్జుననగర్ కాలనీలో రూ.30.60 లక్షల వ్యయంతో వరదనీటి
జూబ్లీహిల్స్ : ప్రజలకు పారిశుధ్య సమస్యలు లేకుండా చూడాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అధికారులకు సూచించారు. సోమవారం రహ్మత్నగర్ డివిజన్ కార్మికనగర్లో కొత్తగా ఏర్పాటుచేసిన సెకెండరీ
జూబ్లీహిల్స్ : పేద, సామాన్య ప్రజలు అట్టహాసంగా పెండ్లి వేడుకలు జరపుకునేందుకు ఫంక్షన్ హాల్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చేసిన ప్రతిపాదనలకు మున్సిపల్ మంత్