‘ గోపన్న మా కుటుంబం వీధిన పడకుంట ఆపిండు. తిండి లేక ఇబ్బంది పడుతుంటే నాకు, నా భర్త దస్తగిరికి జీటీఎస్ దేవాలయంలో ఉద్యోగం పెట్టిచ్చిండు. మాలాంటి వేలాది మంది పేదోళ్లకు అండగ ఉన్నడు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్వైపే ఉన్నారని, ఉప ఎన్నికల్లో ఘన విజయం ఖాయమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ‘నమస్తే’తో మాట్లాడారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట.. వరుస విజయాలతో ఇక్కడ బీఆర్ఎస్ దూసుకుపోతున్నది.. హ్యాట్రిక్ ఎమ్మెల్యేల జాబితాలో ఒకరుగా నిలిచిన మాగంటి గోపీనాథ్.. పదేండ్ల బీఆర్ఎస్ హ�
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయంలో ఇప్పటికే తీవ్ర గందరగోళ పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ఇబ్బందులు పెరుగుతున్నాయి. టికెట్ ఆశిస్తున్న అజారుద్దీన్కు ఎమ్మెల్స�
మెగాస్టార్, మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ అజ్ఞాత నేత కొణిదెల చిరంజీవి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ వెనుక మతలబేమిటో తేలిపోయింది. చిరంజీవిని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీచేయాలని �
ప్రజాపాలన పాలకులపై పౌరులు తిరుగుబావుటా ఎగరవేశారు.. 19 నెలల కాంగ్రెస్ పాలనలో సమస్యలపై ఏకరువు పెడుతూ వస్తుండగా...సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మేయర్, మంత్రులను ఘొరావ్ చేసి కడిసిపారేశారు..
రానున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడమే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు నిజమైన నివాళి అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక�
జూబ్లీహిల్స్ నియోజకవర్గం కమలానగర్ డబుల్ బెడ్రూం ఇండ్లను గుట్టు చప్పుడు కాకుండా సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం లోని పెద్దలు, అధికార పార్టీ నేతల ప్రయత్నాలపై నమస్తే తెలంగాణ మంగళవారం పారా హు�
నగరంలో ప్రధాన రహదారుల్లోనే చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. అన్ని సర్కిళ్లలో స్వచ్ఛ ఆటోలు ఉన్నా వాటిని నిర్వహించడంలో నగరవాసులకు అవగాహన కలిపించడంలో బల్దియా సిబ్బంది విఫలమవుతున్నారు.
కాంగ్రెస్ పార్టీని నమ్ముకొంటే కుక్క తోకను పట్టుకొని గోదారి ఈదినట్లే. అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తుంది. అది దాని నైజం. బీజేపీ, కా
పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ యం త్రాంగాన్ని సన్నద్ధం చేయడంలో భాగంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గస్థాయి సమావేశాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజైన శనివారం సిద్దిపేట, జూబ్లీహిల్స్,
KTR | బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇంటింటి సమగ్ర సర్వే చేశామని.. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డుపైకి తీసుకువచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారాక రామారావు విమర్శించారు. జూబ్లీ
అసెంబ్లీ ఎన్నికలలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగిరింది. హోరాహోరీగా సాగిన పోరులో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ అప్రతిహత విజయాన్ని సొంతం చేసుకున్నారు.