జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీకి తగినంత బలం లేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ఉన్న ఆయన జూబ్లీహిల్స్ ఫలితాలపై స్పందించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచ
ఉప ఎన్నిక కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్న నేపథ్యంలో యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇ�
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి రహ్మత్నగర్, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లు కీలకంగా మారాయి. నియోజకవర్గం మొత్తం మీద 48.79శాతం మాత్రమే ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే నియోజకవర్గ మొత్తం మీద �
పదేండ్లలో అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేసుకొని అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్న కేసీఆర్ పాలన కావాలో? ఇందిరమ్మ రాజ్యం పేరుతో పేదల ఇండ్లను కూల్చేవారు కావాలో? జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించి ఓట
కాంగ్రెస్ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడుతున్నది. ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి ఇప్పటిదాకా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అధికార దుర్వినియో
కేసీఆర్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఏ ఒక్క నిరుపేదకూ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదని ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రులు పదేపదే అబద్ధాన్ని ప్రచారాన్ని చేస్తున్నారు.
మంత్రి వర్గంలో ఒక మతం వ్యక్తికి స్థానం కల్పిస్తే ఆ మతం వాళ్లందరికీ మంత్రివర్గంలో స్థానం లభించినట్టేనా? ‘మా బతుకులు ఎలా తెల్లారినా పరవాలేదు, మా జీవితాలు రోడ్డున పడ్డా పరవాలేదు, మా పిల్లలకు చదువు, ఉపాధి, మా�
బీఆర్ఎస్ నేతలతోపాటు ఓటర్లను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రె స్ అభ్యర్థి నవీన్యాదవ్, ఆయన సోదరుడు వెంకట్యాదవ్పై బోరబండ పోలీస్స్టేషన్లో వేర్వేరుగా మూడు
సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత రూ.4000 కోట్లతో అభివృద్ధి చేశామన్న వ్యాఖ్యలపై సీఎం రేవంత్రెడ్డి చర్చకు సిద్ధమా అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రశ్నించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించి, అందుబాటులోకి తెచ్చిన సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జూబ్లీహిల్స్లో ఓడించి బుద్ధిచెప్పాలని మాజీ మంత్రి కొప్పు�
రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న వైఫల్యాలే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత విజయానికి సోపానాలుగా మారుతున్నాయని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. గురువారం జూబ్లీహిల్స్ �
అన్నం ఉడికిందో లేదో తెల్సుకోవాలంటే అన్నం మొత్తాన్ని చూడాల్సిన పని లేదు. ఒక్క మెతుకును చూస్తే చాలు తెలిసిపోతుంది. గట్లనే జూబ్లీహిల్స్ పరిస్థితి కూడా ఎలా ఉందో తెలుసుకోవాలంటే నియోజకవర్గం మొత్తం తిరగాల్స