సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత రూ.4000 కోట్లతో అభివృద్ధి చేశామన్న వ్యాఖ్యలపై సీఎం రేవంత్రెడ్డి చర్చకు సిద్ధమా అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రశ్నించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించి, అందుబాటులోకి తెచ్చిన సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జూబ్లీహిల్స్లో ఓడించి బుద్ధిచెప్పాలని మాజీ మంత్రి కొప్పు�
రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న వైఫల్యాలే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత విజయానికి సోపానాలుగా మారుతున్నాయని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. గురువారం జూబ్లీహిల్స్ �
అన్నం ఉడికిందో లేదో తెల్సుకోవాలంటే అన్నం మొత్తాన్ని చూడాల్సిన పని లేదు. ఒక్క మెతుకును చూస్తే చాలు తెలిసిపోతుంది. గట్లనే జూబ్లీహిల్స్ పరిస్థితి కూడా ఎలా ఉందో తెలుసుకోవాలంటే నియోజకవర్గం మొత్తం తిరగాల్స
అధికారం అండతో ఆ పార్టీ నేతలు అడ్డూఅదుపు లేకుండా వ్యవహరిస్తున్న తీరు నగరవాసులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నది. ఇటీవల కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ సందర్భంగా తీసిన భారీ ర్యాలీతో జూబ్లీహ�
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి చేరికలు ఉపందుకున్నాయి. కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నాయకులు గులాబీ గూటికి చేరుతున్నారు.
జూబ్లీహిల్స్లో వేలాదిగా ఉన్న బోగస్ ఓట్లపై విచారణ చేపట్టాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఎన్నికల కమిషన్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు తెలుస్తున్నది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లు కోకొల్లలుగా బయటపడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో మునుపెన్నడూ చూడని వాళ్లు, ఎప్పుడూ అక్కడ నివసించని వారు ఓట్లు కలిగి ఉంటున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ నామినేషన్ ర్యాలీతో శుక్రవారం నగరవాసులు ఆరుగంటలకు పైగా ప్రత్యక్ష నరకాన్ని చవిచూశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు అమీర్పేట నుంచి జూబ�
క్రీడాకారులకు వరం ఆ మైదానం..క్రీడా ఆణిముత్యాల్ని వెలికితీయాలనే దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంకల్పంతో రూపుదిద్దుకున్నదే ఈ క్రీడా ప్రాంగణం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్నగర్ డ
తన చేతిలో రూ.6లక్షల నగదు, తనపై ఏడు క్రిమినల్ కేసులతో పాటు రూ.35 కోట్ల విలువైన స్థిరాస్థులున్నాయని జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన నవీన్ యాదవ్ తన అఫిడవి�
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండా ఎగరవేయడం ఖాయం మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, నాయకులు ముఠా జయసింహ, చెరక మహేష్తో బుధవారం ఆయన
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి పనులే బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ఎమ్మెల్సీ, రహ్మత్నగర్ డివిజన్ ఎన్నికల ఇన్చార�