జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ చేసిన కుట్రలకు చెక్ పడింది. ఉదయం నుంచి ఆమె నామినేషన్లను తిరస్కరించాలంటూ మాగంటి గోపీనాథ్ కొడుకు ప్రద్యుమ్న ఎ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న నవీన్ యాదవ్.. అసలు కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టి తన సొంత టీంతో ప్రచారం నిర్వహిస్తుండటం, ప్రచార సమయంలో తమకు ఎదురవుతున్న అవమా�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాష్ట్రస్థాయి నాయకత్వం మొత్తం నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మ�
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి క్రైస్తవులు ఓటు వేయవద్దని క్రిస్టియన్ పొలికల్ ఫ్రంట్ అధ్యక్షుడు జెరూసలేం మత్తయ్య పిలుపునిచ్చారు. క్రిస్టియల్ పొలిటిక్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా బలపర్చిన �
ఓటర్లతో ప్రత్యక్షంగా మమేకం కావడంతో పాటు బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారాన్ని వేగవంతం చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బుధవారం సోమాజిగూ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 22నెలల పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. బుధవారం వెంగళరావునగర్ డివిజన్ మధురానగర్లోని హెచ్ బ్లాక్లో వెంగళరావునగర్ కార్పొరేట
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన అభివృద్ధే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ విజయానికి నాంది అవుతుందని ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్రెడ్డి అన్నారు. బుధవార�
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో కీలకమైన నామినేషన్ల ఘట్టం మంగళవారంతో ముగిసింది...ప్రదాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు, నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వంపై వ్యతిరేక వర్గాలు భ�
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనా విధానాలను, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి మాగంటి సునీత గోపీనాథ్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఒకవైపు బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాగోపీనాథ్కు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు జోరుగా ప్రచారం చేస్తుండగా రెండోవైపున అధికార పార్టీ నేతల్లో విభేదాలు రచ్చకెక్కు�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ బాధితులు ఎన్నికల అధికారి కార్యాలయానికి వందలాదిగా తరలివచ్చారు. కాంగ్రెస్ మోసానికి బలైన అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చి నామినేషన్ వేశారు. అభ్య�
జూబ్ల్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ తరపున ప్రచారం చేయడానికి 40 మంది స్టార్ క్యాంపెయినర్లను బీఆర్ఎస్ నియమించింది. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ అధిష్ఠానం ప్రచారంలో పాల్గొనే ముఖ్య నేతల జాబితా విడుదల చేసింది
జూబ్లీహీల్స్ ఉప ఎన్నికల బరిలో పదిమంది ఫార్మా రైతులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఫార్మాసిటీ బాధితుల పక్షాన సుమారు పదిమంది రైతులు చివరిరోజైన మంగళవారం తమ నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి�
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది. ముగ్గురు సీనియర్ అధికారులను పరిశీలకులుగా నియమించింది. సాధారణ పరిశీలకుడిగా ఐఏఎస్ రంజిత్ కుమార్, పోలీస్ పరిశీలకుడ�
జూబ్లీహిల్స్ బరిలో నిలిచేందుకు ఫార్మాసిటీ రైతులు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ తమకు చేసిన నమ్మకద్రోహాన్ని ఎండగట్టేందుకు ఈ మార్గం ఎంచుకున్న అన్నదాతలు.. ఉప ఎన్నికలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయాలని నిర్ణయ�