టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్ కలిసి నటించే మల్టీస్టారర్ మూవీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తున్నది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆదిత్య థార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం.
NTR Hosts Party | నందమూరి లెగసినీ కంటిన్యూ చేస్తున్న నటులలో తారక్ ఒకడు. తాతకు తగ్గ మనవడిగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్తో ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో భీమ్
ఎన్టీఆర్ బాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్న సినిమా ‘వార్ 2’. ఈ చిత్రంలో ఆయన హృతిక్ రోషన్తో కలిసి నటిస్తున్నారు. యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నది.
War 2 | తెలుగు హీరోలు ఒక్కొక్కరుగా బాలీవుడ్లో అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ హిందీలో నేరుగా సినిమా చేస్తుండగా...ఇటీవలే అల్లు అర్జున్ కూడా తన బాలీవుడ్ మూవీని అనౌన్స్ చేశారు.
కొరటాల శివ (Siva Koratala)-జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ 30 (NTR 30) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలిసిందే. ఎన్టీఆర్ 30 ఇటీవలే గ్రాండ్గా లాంఛ్ అయింది.
ఆర్ఆర్ఆర్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది అలియాభట్. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్, రామ్చరణ్ కుటుంబ సభ్యులతో కూడా ఆమెకు మంచి అనుబంధం ఏర్పడింది.
NTR | తెలుగు స్టార్ హీరోల స్థాయి పాన్ ఇండియాకు చేరింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థలు మన కథానాయకులతో సినిమాలు నిర్మించేందుకు ముందుకొస్తున్నాయి. దేశవ్యాప్తంగా తెలుగు చిత్రాలకు, తెలుగు నటులకు దక్కుతున
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం గురువారం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. నందమూరి కల్యాణ్రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలప�
Jr NTR | టాలీవుడ్ స్టార్ (Tollywood Star) నటుడు ఎన్టీఆర్ (Jr NTR) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ‘ఆర
ఆస్కార్ పురస్కారాల వేడుక కోసం అమెరికా వెళ్లిన అగ్ర నటుడు ఎన్టీఆర్ హైదరాబాద్కు తిరిగొచ్చారు. దాంతో ఆయన తాజా చిత్రం ప్రారంభోత్సవం ఎప్పుడా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడి�
ఆర్ఆర్ఆర్' చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ పురస్కారాన్ని అందుకునేందుకు అమెరికా లాస్ఎంజెలీస్ వెళ్లిన స్టార్ హీరో ఎన్టీఆర్ బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు.