జూనియర్ పంచాయతీ కా ర్యదర్శుల (జేపీఎస్) రెగ్యులరైజేషన్ ప్ర క్రియ పూర్తయింది. రెగ్యులరైజేషన్కు అ ర్హులైన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 6,603 ఉన్నట్టు గుర్తించగా, ఈ మేరకు ఆర్థిక శాఖ గ్రేడ్- 4 పంచాయతీ కార్య�
జేపీఎస్(జూనియర్ పంచాయతీ కార్యదర్శి)లను నాల్గవ గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులుగా నియమించడానికి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారి పనితీరు ఆధారంగా 70 శాతం �
అన్ని రంగాల అభివృద్ధితోపాటు ఆదాయం పెరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో అందరి జీవితాల్లో వెలుగులు నిండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని.. ఆయన ఆలోచన, మానవీయతతోనే వీఆర్ఏలు, జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు ఉద
గ్రామ పంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చాలంటే క్షేత్ర స్థాయిలో బాధ్యత కలిగిన అధికారి ఉండాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం 2019లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి నోటిఫికేషన్ వేసి నియామకాలు �
జూనియర్ పంచాయతీ కార్యదర్శులు(జేపీఎస్)గా అసెస్మెంట్ పూర్తి అయిన వారికి నియామకపు పత్రాలు ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తాని యా మంగళవారం ఆదేశాలు జా�
జేపీఎస్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో కలెక్టర్ జూనియర్ కార్యదర్శుల వివరాల సేకరణకు ప్రత్యేక కమిటీని నియమించారు. రెగ్యులరైజేషన్కు ప్రతిభే ప్రామ
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమ బద్ధీకరణకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతున్నది. ఇప్పటి వరకు ప్రొహిబేషనరీ తరహాలో విధులు నిర్వహిస్తున్న జేపీఎస్లను ఇక రెగ్యులర్ చేస్తున్నట్లు ప్రకటించి, నాలుగేండ
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. వారి సర్వీసును రెగ్యులర్ చేయాలని నిర్ణయించారు. దీంతో గ్రామాల అభివృద్ధిలో కీలకంగా ఉన్న జేపీఎస్లు ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నార�
Minister Errabelli | సీఎం కేసీఆర్ మాట తప్పని.. మడమ తిప్పని నాయకుడు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొనియాడారు. ఆయన మనసున్న మహారాజు అని అన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజ్ ప్రక్రియ చేపట్టడం పట్ల ఆయన �
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) సర్వీసును క్రమబద్ధీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాను ముఖ్య�
నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న సమ్మెను జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (JPS) వెంటనే విరమించుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు.
సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్)పై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని ఆదేశాలు జారీచేసింది. విధుల్లో చేరకపోతే ఉద్యోగం నుంచి తొల