జోషీమఠ్ కుంగడానికి కారణాలు అన్వేషించే పనిలో ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. 9 మందితో కూడిన ఎన్జీఆర్ఐ బృందం 12 రోజుల పాటు మూడు కిలోమీటర్ల పరిధిలో అధ్యయనం చేయనున్నారు.
Joshimath troops ఉత్తరాఖండ్లోని జోషీమఠ్లో భూమి కుంచించుకుపోతున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఉన్న సైనిక దళాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఇవాళ ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే తెలిపారు. ఎంత మంది సైని�
ప్రకృతి ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా మానవులు మూర్ఖత్వాన్ని వీడటం లేదనడానికి జోషిమఠ్ పట్టణంలో నేల కుంగిపోయి ఇళ్ళు, బాటలు బీటలు వారడం తాజా ఉదాహరణ. మంచు పర్వతాలతో కూడిన సుందర తలమది.
ఉత్తరాఖండ్లోని మరో ఐదు ప్రాంతాల్లో కూడా జోషిమఠ్ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. పౌరి (Pauri), భగేశ్వర్ (Bageshwar), ఉత్తర్కాశీ (Uttarkashi), తెహ్రీ గర్హ్వాల్ (Terhi Garhwal), రుద్రప్రయాగ్ (Rudraprayag) ప్రాంతాల్లోని పలు ఇండ్లకు పగు�
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ బాధితులకు ప్రభుత్వం సాయాన్ని ప్రకటించింది. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద రూ.1.5లక్షలు అందించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి పుష్కరసింగ్ ధామీ ట్విట్టర్ ద్వ�
ఉత్తరాఖండ్లో ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన జోషిమఠ్లో భూమి కుంగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో భూమి కోతకు గురికావడం, పగుళ్లతో భయానక పరిస్థితి నెలకొంది. దీంతో జోషిమఠ్ కు�
ఉత్తరాఖండ్లోని కర్ణ్ప్రయాగ్లో కూడా జోషీమఠ్ తరహా పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. చాలామంది వారి ఇండ్లను వదిలి వేరే చోట్లకు వెళ్తున్నారు. పలు చిన్న చిన్న కొండచరి�
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్ పట్టణంలో మంగళవారం ఇండ్ల కూల్చివేతను అధికారులు ప్రారంభించారు. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో సురక్షితం కాని నిర్మాణాలను కూల్చివేయాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన
దేవభూమి జోషీమఠ్లో ఉన్నపళంగా మారిపోతున్న భౌగోళిక పరిణామాల కారణాలను తేల్చేందుకు జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ) శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. రెండు రోజుల్లో జోషీమఠ్ చేరుకోనున్న సైంటిస్టుల బృం
జోషీమఠ్ కుంగిపోయే, కొండ చరియలు విరిగిపడే ప్రాంతంగా అధికారులు గుర్తించారు. పట్టణంలో మొత్తంగా దాదాపు 4,500 భవనాలు ఉండగా ఇప్పటివరకు 610 భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చ
జోషీమఠ్ పట్టణంలో పగుళ్లు ఏర్పడటంతో ఇప్పటికే వందలాది ఇండ్లు, రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిణామాలకు కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలే కారణమని స్థానికులు మండిపడుతున్నారు.
ఉత్తరాఖండ్లో ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన జోషిమఠ్లో భూమి కుంగిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో భూమి కోతకు గురికావడం, పగుళ్లతో భయానక పరిస్ధితి నెలకొంది.
కొండచరియలు విరిగిపడగా ఏర్పడిన శిథిలాల మీద నిర్మితం కావడం వల్లే జోషీమఠ్ క్రమంగా కుంగిపోతున్నదని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ డైరెక్టర్ కలాచంద్ సైన్ తెలిపారు.
Joshimath Cracks ఉత్తరాఖండ్లోని జ్యోషీమఠ్లో ఉన్న ఇండ్లకు పగళ్లు వస్తున్నాయి. చాలా వరకు ఇండ్లు భూమిలోకి కుంచించుకుపోతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో జ్యోత