ప్రధాని, కేంద్రమంత్రులు, ఎంపీలపై వెల్లువెత్తే అవినీతి ఆరోపణలపై విచారణ జరపడానికి వారిని లోక్పాల్, లోకాయుక్త చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. 2013 డిసెంబర్ 17న రాజ్యసభలో, డిసెంబర్ 18న లోక్సభలో ఈ బిల్లు పాసైం�
ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు తీవ్ర నేరారోపణలతో అరెస్టయినట్లతే, వారిని పదవి నుంచి తొలగించేలా కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నది. ఈ బి�
One Country One Election | ఒకే దేశం-ఒకే ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ పదవీకాలాన్ని పొడిగించేందుకు లోక్సభ మంగళవారం ఆమోదం తెలిపింది. కమిటీ పదవీకాలం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి వారం తొలి రోజు వరకు ఉ�
Waqf Bill | ‘వక్ఫ్ సవరణ బిల్లు-2024’పై అధ్యయనం జరిపిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) రూపొందించిన నివేదికకు కేంద్ర కేబినెట్ (Union Cabinet) ఆమోదం తెలిపింది.
వక్ఫ్ (సవరణ) బిల్లుపై అధ్యయనం జరిపిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) రూపొందించిన నివేదిక సోమవారం లోక్సభ ముందుకు రానున్నది. జేపీసీ చైర్మన్ జగదంబికా పాల్, సభ్యుడు సంజయ్ జైశ్వాల్ సోమవారం లోక్సభలో �
అధికార బీజేపీ సభ్యులు సూచించిన మార్పులతో కూడిన తన నివేదికను వక్ఫ్ సవరణ బిల్లును అధ్యయనం చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) బుధవారం మెజారిటీ ఓటుతో ఆమోదించింది. అయితే ఈ నివేదికను వ్యతిరేకిస్తున్న జ�
వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) సమావేశం శుక్రవారం వాడీవేడిగా సాగింది. జేపీసీ చైర్మన్ జగదంబికా పాల్ ప్రొసీడింగ్స్ ద్వారా తమపై ఒత్తిడి తీసుకువస్తూ ఇష్టారీతిగా అజెండాను
One Nation-One Election | ఒకే దేశం-ఒకే ఎన్నిక ప్రతిపాదనలకు సంబంధించిన బిల్లులను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) రెండో సమావేశం ఈ నెల 31న జరుగనున్నది. ఈ మేరకు లోక్సభ అధికారిక వెబ్సైట్లో సమావ�
ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ)ని అమలు చేయడం వల్ల ఎన్నికల బరిలో ఉన్న అన్ని పక్షాలకు సమాన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) చెప్పింది. దీని అమలును అంతరాయంగా చూడకూడదని తెలిపింది. 2023 మార్చిల�
JPC Meeting | ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్ (One Nation, One Election)’ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (Joint Parliamentary committee) వచ్చే నెల 8న తొలిసారి సమావేశం కానుంది. కమిటీ ఛైరపర్సన్తోపాటు సభ్యులు అంతా ఈ సమావేశానికి హాజరుకానున్న
Jamili Elections | జమిలి ఎన్నికలకు వీలు కల్పించే రెండు బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి పంపిస్తూ శుక్రవారం లోక్సభలో తీర్మానం చేశారు. అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఉదయం సభ ప్రారంభం కాగాన�
జమిలి ఎన్నికల బిల్లులను అధ్యయనం చేయనున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) సభ్యులపై స్పష్టత వచ్చింది. 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ సభ్యులతో కమిటీ ఏర్పాటుకానుంది.
దేశంలో జమిలి ఎన్నికల అమలు 2034 నుంచి అమలులోకి వచ్చే అవకాశమున్నదని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా పార్లమెంట్కు, అన్ని రాష్ర్టాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు