జమిలి ఎన్నికల బిల్లులను అధ్యయనం చేయనున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) సభ్యులపై స్పష్టత వచ్చింది. 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ సభ్యులతో కమిటీ ఏర్పాటుకానుంది.
దేశంలో జమిలి ఎన్నికల అమలు 2034 నుంచి అమలులోకి వచ్చే అవకాశమున్నదని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా పార్లమెంట్కు, అన్ని రాష్ర్టాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు
Kiren Rijiju | జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకు 21 మంది లోక్సభ ఎంపీల పేర్లను కేంద్రం ప్రతిపాదించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) ఇవాళ లోక్సభకు తెలియజేశారు.
అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చేత విచారణ జరిపించాల్సిందేనని బీఆర్ఎస్ ఎంపీలు పట్టుబట్టారు. అదానీ అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ మంగళవారం కూడా పా�
Social Media | జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దాదాపు రెండేండ్ల చర్చోపచర్చల అనంతరం వ్యక్తిగత డాటా పరిరక్షణ (పీడీపీ) బిల్లుపై నివేదికను సోమవారం ఆమోదించింది. ట్విట్టర్, ఫేస్బుక్ వంటి వాటిని మధ్యవర్తి