Kiren Rijiju | జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకు 21 మంది లోక్సభ ఎంపీల పేర్లను కేంద్రం ప్రతిపాదించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) ఇవాళ లోక్సభకు తెలియజేశారు.
అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చేత విచారణ జరిపించాల్సిందేనని బీఆర్ఎస్ ఎంపీలు పట్టుబట్టారు. అదానీ అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ మంగళవారం కూడా పా�
Social Media | జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దాదాపు రెండేండ్ల చర్చోపచర్చల అనంతరం వ్యక్తిగత డాటా పరిరక్షణ (పీడీపీ) బిల్లుపై నివేదికను సోమవారం ఆమోదించింది. ట్విట్టర్, ఫేస్బుక్ వంటి వాటిని మధ్యవర్తి