నల్లగొండ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా తిప్పర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 50 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాద
MLA kancharla | సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్వన్గా కొనసాగుతుదన్నదని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు.
MLA Kishore Kumar | సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు.
Massive additions | నగామ మున్సిపల్ 15వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్లో కాంగ్రెస్ ఫ్లోర్లీడర్ మారబోయిన పాండు సహా మరో 500 మంది కార్యకర్తలు ఆ పార్టీకి మూకుమ్మడి రాజీనామా చేసి బుధవారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరె
బేగంపేట్ : అభివృద్థి కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగ నిలిచిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం రాంగోపాల్పేట్ డివిజన్కు చెందిన బీజేపీ పార్టీ కార్యకర్�
మంత్రి హరీశ్రావు | కోహీర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ-4 అనిత టీఆర్ఎస్లో చేరారు. బుధవారం హైదరాబాద్లోని మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే మాణిక్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
లక్షెట్టిపేట రూరల్ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై పలు పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాలల�
కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన వర్కింగ్ ప్రెసిడెంట్ సీసీసీ నస్పూర్ : టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో చురుకైనా పాత్ర పోషించిన నస్పూర్ మున్సిపాలిటీకి చెందిన బేర సత్యనారాయణ తిరిగి సొంతగూటిక
శాయంపేట: మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన యువకులు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. జడ్పీ చైర్పర్సన్ కార్యాలయంలో పత్తిపాక గ్రామానికి చెందిన యాబై మం�