పోలీస్గురి ఎప్పటికీ తప్పొద్దని ఎస్పీ రంజన్ రతన్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా డీ-మొబిలైజేషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి మూడురోజులపాటు ఎర్రవల్లి పదోపటా
కొత్త లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీవీ నర్సింహ, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు హలీంపాషా డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా ఐఎఫ్టీయూ, సీఐటీయూల ఆధ్వర్యంలో నాయకులు తాస�
యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని జెడ్పీ చైర్పర్సన్ సరిత డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యేక జిల్లా పరిషత్ సమావేశాన్ని సోమవా�
నవమాసాలు మోసి.. కని.. అల్లారు ముద్దు గా పెంచిన కన్నతల్లిని సెల్ఫోన్ కొనివ్వలేదని రోకలి బండతో కొట్టి చంపిన తనయుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
జోగుళాంబ గద్వాల జిల్లా దవాఖానకు మంచి రోజులు వచ్చాయి. గతంలో దవాఖానకు వస్తే ఎలాంటి సౌ కర్యాలు ఉండేవి కావు. ప్రతి చిన్న దానికి కర్నూల్ లేదా హైదరాబాద్కు రెఫర్ చేసేవారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చ�
సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు స్మైల్ గిఫ్ట్ అంటూ అర్భాటం లేకుండా పలువురికి సహాయం చేసే విధంగా సీఎం జన్మదిన వేడుకలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే కృష్ణమోహ
ఉమ్మడి జిల్లాలో మొత్తం రైతులు 9,96,325పెట్టుబడి సాయం రూ.1248.506 కోట్లుఏడు విడుతల్లో అందిన సాయం రూ.8587.066 కోట్లు మహబూబ్నగర్, డిసెంబర్ 27 (నమస్తే తె లంగాణ ప్రతినిధి) : ఆరుగాలం శ్రమించి..కష్టనష్టాలను ఓర్చి..సకల ప్రజానీకం
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాపోలీసులంటే నమ్మకం కలిగేలా పనిచేస్తాతప్పు చేస్తే ఎవరైనా సహించేది లేదు..‘నమస్తే తెలంగాణ’తో నాగర్కర్నూల్ ఎస్పీ మనోహర్నాగర్కర్నూల్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : ‘సమస్యల
నిండుకుండలా తుంగభద్ర డ్యాం39ఏండ్ల తర్వాత పెద్ద ఎత్తున స్టోరేజీయాసంగిలో పుష్కలంగా ఆర్డీఎస్కు నీరు21వేల ఎకరాల్లో ఆరుతడి పంటల సాగుఅయిజ, డిసెంబర్ 27 : కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ర్టాల ఉమ్మడి జలాశయం తుంగభద్ర ని
దూద్ దవాఖాన, మహిళా కేంద్రం ప్రారంభంమహబూబ్నగర్లో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పర్యటనమహబూబ్నగర్ మెట్టుగడ్డ, డిసెంబర్ 27: ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని ఎక్�