CM KCR | రైతుబంధు కావాల్నా.. రాబంధు కావాల్నా.. ఏదో కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సూచించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నా
CM KCR | ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామని.. పార్టీల చరిత్రను చూసి ఎన్నికల్లో ఓటేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకున్నది. అభ్యర్థులు సభలు, సమావేశాలు, రోడ్షోలతో బిజీగా మారగా, గులాబీ సైన్యం మాత్రం గెలుపే ధ్యేయంగా ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నది.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రెండు జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల్లో ప్రతి గ్రామానికి అభ్యర్థులు వెళ్తున్నారు.
ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని మరిచి ఆ పార్టీ నాయకులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎన్నికల్లో బీజేపీ పార్టీని ప్రజలు పాతర వేస్తారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆదిలాబాద్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో మున్సిపాలిటీ పరిధిలోని 13 వార్డుల బీఆర్ఎస్ ఆత్మీయ �
ఆదిలాబాద్ పట్టణ పరిధిలో రూ.55 కోట్లతో నూతన కలెక్టరేట్, రూ.40 కోట్లతో ఐటీ టవర్ నిర్మాణ భూమిపూజకు మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారని ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకా లను చూసే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) లో చేరుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్�
ఆదిలాబాద్ నెట్వర్క్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం పొలాల అమావాస్య పండుగను రైతులు నిర్వహించారు. ఎడ్ల కొమ్ములకు రంగులు దిద్ది, కాళ్లకు గజ్జెలు కట్టి అందంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహి�
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్కు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని డోప్టాల ప్రభుత్వ ప�
ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న , రాథోడ్ బాపురావ్ జైనథ్, ఏప్రిల్ 14 : రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని దీపాయ
ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను తిరిగి ప్రారంభించాలని సీసీఐ సాధన కమిటీ చేస్తున్న పోరాటానికి బీజేపీ నాయకులు మద్దతు పలకాల్సింది పోయి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు
ఆదిలాబాద్ రూరల్ : రాష్ట్రంలోని బడుగు,బలహీన వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం పట్టణంలోని పిట్టలవాడ కాలనీలో ఆంద్ సమితి సభ్యులు సుమారు 400మంది టీఆర్ఎస్ పార్టీలో చ�
ఆదిలాబాద్ రూరల్ : ఉపాధ్యాయుల సంక్షేమానికి పాటుపడతామని ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపూరావ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎస్టీయూభవన్లో ఏర్పాటు చేసిన ఆ సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో వారు మా�