ODI Team Of The Year : వన్డేల్లో వీరకొట్టుడుతో అభిమానులను అలరిస్తున్న భారత క్రికెటర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) 'ఈఎస్పీఎన్ వన్డే జట్టు 2025'(ESPN ODI Team Of The Year 2025)కు ఎంపికయ్యారు.
ఇప్పటికే యాషెస్ సిరీస్ కోల్పోయిన బాధలో ఉన్న ఇంగ్లండ్కు మరో ఎదురుదెబ్బ. ఆ జట్టు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్.. యాషెస్లో మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో ఆర్చర్ యాషెస్ నుంచి తప�
Ashes Series : యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ బౌలర్ల జోరుకు ఆస్ట్రేలియా (Australia) బ్యాటర్లు బ్రేకులు వేశారు. టాపార్డర్ విఫలమైనా.. అలెక్స్ క్యారీ(106) సూపర్ శతకంతో చెలరేగాడు.
Smith - Archer : ఇంగ్లండ్, కంగారూ ఆటగాళ్ల కవ్వింపులు.. వాగ్వాదాలు లేకుండా చప్పగా సాగుతున్న యాషెస్లో నాలుగో రోజు ఆసక్తికర సంఘటన జరిగింది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steven Smith), పర్యాటక జట్టు ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ (
ODI Highest Victory : వన్డే ఫార్మాట్లో అతిపెద్ద విజయంతో ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 342 పరుగుల తేడాతో జయభేరి మోగించిం.. అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది ఇంగ్లండ్.
IND vs ENG : మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రఫోర్డ్లో ఇంగ్లండ్ ఓపెనర్లు బజ్ బాల్ (Buz Ball)ఆటతో రెచ్చిపోతున్నారు. అర గంట క్రితం భారత బ్యాటర్లు తడబడిన చోట బౌండరీలతో చెలరేగుతున్నారు.
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో రెండో రోజు ప్రతిఘటిస్తుందనుకున్నభారత జట్టు అనూహ్యంగా ఆలౌటయ్యింది. లంచ్ తర్వాత టకటకా వికెట్లు కోల్పోయిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకే కుప్పకూలింది.
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో యోధుడిలా పోరాడుతున్న రిషభ్ పంత్ (54) సూపర్ హాఫ్ సెంచరీ బాదాడు. శార్థూల్ ఠాకూర్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పంత్.. స్టోక్స్ ఓవర్లో కవర్స్ దిశగా బౌండరీలో ఫిఫ్టీ సాధించాడు.
IND vs ENG : లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ కథ ముగించి తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టుకు షాక్ తగిలింది. నాలుగేళ్ల తర్వాత పునరాగమనం చేసిన జోఫ్రా ఆర్చర్ (1-1) తన తొలి ఓవర్లోనే డేంజరస్ యశస్వీని ఔట్ చేశాడు.
భారత్, ఇంగ్లండ్ మధ్య అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం నుంచి చారిత్రక లార్డ్స్ మైదానం వేదికగా ఇరు జట్ల మధ్య మూడో టెస్టుకు తెరలేవనుంది. బర్మింగ్హామ్లో
England XI : లీడ్స్లో విజయంతో జోరు మీదున్న ఇంగ్లండ్ (England) రెండో టెస్టులోనూ చెలరేగాలనే కసితో ఉంది. ఎడ్జ్బాస్టన్లోనూ భారత జట్టుకు షాకిచ్చి సిరీస్లో ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలనుకుంటోంది. రెండో టెస్టుకు రెండ�