Rajasthan | రాజస్థాన్లోని జోధ్పూర్లో దారుణం చోటుచేసుకున్నది. మద్యానికి బానిసైన కొడుకు.. మందుకు డబ్బు ఇవ్వడం లేదని తండ్రిపై దాడిచేశాడు. జోధ్పూర్కు చెందిన రాజేంద్ర గౌర్ కజ్రీ
Jodhpur | మానవత్వంతో ఉండాల్సిన ఓ డాక్టర్ అమానవీయంగా వ్యవహరించారు. తన ఇంటివద్ద ఉండే వీధి కుక్కను తన కారుకు కట్టేసి ఊరంతా తిప్పాడు. కారువెంట పరిగెత్తలేకపోయిన ఆ మూగజీవి చిత్రహింస
రంజాన్ పండుగ వేళ రాజస్థాన్లోని జోధ్పూర్లో అల్లర్లు చెలరేగాయి. పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు పట్టణంలో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ఈద్ను పురస్కరించుకొని సోమ
ఢిల్లీ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్కు అశ్లీల వీడియోలు, అసభ్యకర మెసేజ్లు పంపుతూ వేధించిన నిందితుడిని రాజస్ధాన్లోని జోధ్పూర్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు.
Model | రాజస్థాన్లోని జోధ్పూర్లో ఓ మోడల్ హోటల్ ఆరో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. జోధ్పూర్కు చెందిన గుంగున్ ఉపాధ్యాయ్ ప్రముఖ మోడల్.
Congress MLA: 'అందరి పిల్లలు తాగుతారు, అంతమాత్రానికే అరెస్ట్ చేస్తారా..?' అంటూ రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా కన్వర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో
Earthquake | రాజస్థాన్లో భూకంపం | రాజస్థాన్లోని జోధ్పూర్లో గురువారం భూ కంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.0 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని భూకంప పరిశోధన సంస్థ (ఐఎస్ఆర్) తెలిపింది. ఉదయం 11.30గంటల సమయంలో ప్రకంపన
ఆరుగురు మృతి| రాజస్థాన్లోని జోధ్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జోధ్పూర్లోని డంగియావస్ సమీపంలో ఓ కారు.. ట్రాక్టర్ కిందికి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృత�
రాజస్థాన్ జోధ్పూర్లో దేశంలోనే తొలి బ్రీత్ బ్యాంక్ ప్రారంభమైంది. కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో ఆక్సిజన్ కోసం ప్రజలు పడే తపన చూసి రాజస్తౄన్ ప్రభుత్వం ఈ వినూత్న బ్యాంక్ను ఏర్పాటుచేసింది.