Congress MLA: 'అందరి పిల్లలు తాగుతారు, అంతమాత్రానికే అరెస్ట్ చేస్తారా..?' అంటూ రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా కన్వర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో
Earthquake | రాజస్థాన్లో భూకంపం | రాజస్థాన్లోని జోధ్పూర్లో గురువారం భూ కంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.0 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని భూకంప పరిశోధన సంస్థ (ఐఎస్ఆర్) తెలిపింది. ఉదయం 11.30గంటల సమయంలో ప్రకంపన
ఆరుగురు మృతి| రాజస్థాన్లోని జోధ్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జోధ్పూర్లోని డంగియావస్ సమీపంలో ఓ కారు.. ట్రాక్టర్ కిందికి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృత�
రాజస్థాన్ జోధ్పూర్లో దేశంలోనే తొలి బ్రీత్ బ్యాంక్ ప్రారంభమైంది. కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో ఆక్సిజన్ కోసం ప్రజలు పడే తపన చూసి రాజస్తౄన్ ప్రభుత్వం ఈ వినూత్న బ్యాంక్ను ఏర్పాటుచేసింది.
జోధ్పూర్ : రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టూరిస్టు బస్సు, ట్రక్కు ఢీకొని ఐదుగురు మృతి చెందగా.. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. జోధ్పూర్ జిల్లా బాప్ ప్రాంతంలోని గాన గ్రామ సమీపంలో జాతీయ రహ